గ్రామ పంచాయతీల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయండి.
పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం పాత బకాయిలను చెల్లించేలా చొరవ చూపాలిమంత్రి నారా లోకేష్ కు నివేదించిన పంచాయతీరాజ్ ఛాంబర్ సింగంశెట్టి సుబ్బరామయ్య.సింగంశెట్టి ని సత్కరించిన నారా లోకేష్. మనన్యూస్,తిరుపతి:గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీల నిర్వీర్యం అయిపోయాయి అని,గ్రామ…
వివాహ పరిచయ వేదికలే పెళ్ళిలోగిళ్ళు: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహా పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం బైరాగిపట్టెడ లోని శ్రీ వైఖానస కళ్యాణ వేదికలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని పూజలు…
మంత్రి నారా లోకేష్ ను కలిసిన పులిగోరు మురళీకృష్ణారెడ్డి.
మనన్యూస్,తిరుపతి:నెల్లూరు పర్యటనకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి కో అపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ గా ఆర్సి ముని కృష్ణను చేయటంలో కూటమి…
ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?
మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య .
మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి…
ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?
మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషావలి కి ఘన సన్మానం
పదవీ విరమణ శుభాకాంక్షలు -నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ. ఆర్.ఎ) స్టేట్ కమిటీ సభ్యులు Mana News :- ఒంగోలు. నగరానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషా వలి నీ సంతపేట ఆయన నివాసంలో…
పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృషి
మన న్యూస్ జిల్లాప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :- కోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి, కోడేరు మండల కేంద్రంలో పాఠశాల లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు…
ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం బాల బాలికల చట్టాల పట్ల అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం మహిళా చట్టాలు, హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై…
ఎమ్మెల్సీ అభ్యర్థి ను మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా అఖండ మెజార్టీతో గెలిపించండి: ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రతిపాడు నియోజక వర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో, ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…