ప్రజా సమస్యల పరిష్కారమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, ఎస్ఆర్ పురం :-

ప్రజా సమస్యల పరిష్కారమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వం జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ పాల్గొన్నారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదని అందుకే నేడు పంచాయతీ పంచాయతీకి గ్రీవెన్స్ పెట్టిన నేడు ప్రజా పరిష్కార వేదికకు సుమారు 500 నుంచి 700 వరకు అప్లికేషన్ వస్తున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు తాను ఎప్పుడు ప్రజల అభివృద్ధికి పని చేస్తున్నానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ మురళి, తాసిల్దార్ లోకనాథం పిళ్ళై వ్యవసాయాధికారి నర్మదా విద్యుత్ శాఖ విజయ శేఖర్, టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు సాఫ్ట్వేర్ బాలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ చంద్ర నాయుడు బాలాజీ నాయుడు పైనేని మురళి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, మాధవ నాయుడు, చంద్రబాబు రెడ్డి, భూపతి రెడ్డి, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నాగరాజు, గురునాథం ,మధు,పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు