ఉదయగిరి లో విష జ్వరాలతో కిక్కిరిస్తున్న ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులు….?పల్లెటూర్ల ప్రజల వైపు చూడని అధికారులు…?
ఉదయగిరి : (మన ద్యాస,ప్రతినిధి)నాగరాజు,సెప్టెంబర్ 08 ://// నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వారీగా విషజ్వరాలు ఎక్కువ కావడంతో, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులుకు ప్రజలు క్యూ కడుతున్నారు. గత వారంలో కురిసినటువంటి వర్షాల వల్ల, దోమలు…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు…///
చిత్తూరు, సెప్టెంబర్ 7: (మన ద్యాస):/// తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు, మునిస్వామి…
జలదంకి గమళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు..////
జలదంకి :సెప్టెంబర్ 7 (మన ద్యాస) న్యూస్ :/// జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని గమ్మళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. గమళ్లపాలెంలో ఎంతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు కోలహాలంగా నిర్వహించారు.…
అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక
వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…
ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్కు…
సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు
మన ధ్యాస సింగరాయకొండ ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలోని దక్షిణ సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధన పూజ, అకల్మష…
గృహనిర్బంధం లో ముదునూరి…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజును శనివారం ఉదయం ధర్మవరం గ్రామంలో ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.వివరాల్లోకి వెళితే.. మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజు పై కూటమినేత లు…
సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి…
శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఏలేశ్వరం మండలం రూరల్ సోషల్ మీడియా సభ్యులతో గిరిబాబు సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా…
ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగానికి ఎంతో అండగా ఉంటున్నామని కూటమి ప్రభుత్వం తీరు పై వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ధ్వజమెత్తారు. శంఖవరం మండలం కొంతంగి పంచాయితీ కొత్తూరు గ్రామానికి…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో వైద్య శిబిరం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి,…