ఏపీనాపి గ్రామంలో రూ.32 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..
ఏపీనాపి గ్రామములో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం,..గ్రామీణ పరిపాలన బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల. కలిగిరి జులై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం, ఏపీనాపి గ్రామపంచాయతీ లో రూ.32 లక్షల వ్యయంతో…
ప్రతి గ్రామం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల
చోడవరం గ్రామంలో రూ.50 లక్షల సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన..! జలదంకి జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. జలదంకి మండలం, చోడవరం గ్రామంలో జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.50 లక్షల…
ఘనంగా నారాయణ విద్యాసంస్థల జీఎం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
మన ధ్యాస,నెల్లూరు, జులై 14 నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు స్థానిక హరనాధపురంలోని ఆయన స్వగృహం నందు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు…
ఉదయగిరి లో ఘనంగా 221వ గంధ మహోత్సవం ,, పాల్గొన్న టీడీపీ యువనేత బొల్లినేని కార్తీక్
ఉదయగిరి మహనీయులు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన బొల్లినేని కార్తీక్ ఉదయగి జూలై 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు… ఉదయగిరి పట్టణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ వారి 221వ గంధ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో టిడిపి…
కలిగిరి శివాలయాన్ని సందర్శించిన చేజర్ల సుబ్బారెడ్డి,2,00,116 విరాళం..
కలిగిరి జూలై 14 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. స్థానిక కలిగిరి లో నిర్మాణంలో ఉన్న నూతన శివాలయానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి రూ 2.00,116 విరాళాన్ని ప్రకటించారు. కలిగిరి జడ్పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి విజ్ఞప్తి మేరకు…
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ లత
మన ధ్యాస ,నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్: మండలంలోని హసన్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి వద్ద రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా…
గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో “పల్లెనిద్ర” కార్యక్రమం..
సైబర్ నేరాలు, గంజాయి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష. గాజులమండ్యం / రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంగుంట గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి…
రేణిగుంట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామి కావాలి డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో పూర్తి పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం — జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట /…
స్విమ్స్ వార్డు బాయ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కి సిఐటియు నాయకుల వినతి. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ…
మెగా కార్పొరేట్ క్రికెట్ టి20 లీగ్ – 2026 (తొమ్మిదవ ఎడిషన్)
తిరుపతి జిల్లా పోలీస్ జట్టు ఘన విజేత – ఉత్కంఠభరిత ఫైనల్లో అమర రాజాపై విజయం తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ టి 20 లీగ్ – 2026 తొమ్మిదవ ఎడిషన్ ఫైనల్…