జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ప్రత్తిపాడు నియోజవర్గం సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి)
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జనసేన నాయకుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) పిలుపు ఈ నెల ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 10…
కలిగిరి టీడీపీ అధ్యక్షులు గా నియమితులు ఐనా పూసల వెంగపనాయుడు కీ ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన, టీడీపీ నాయకులు మాజీ ప్రధానకార్యదర్శి “కాకు మహేష్,”రొడ్డా” మహేష్.
కలిగిరి, ఫిబ్రవరి 24,మన న్యూస్,(నాగరాజు కె ) ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మండలం అధ్యక్షుల గా నియమితులు ఐనా పూసల వెంగపనాయుడు,కి,హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రజలకు, పార్టీకి వారధిగా నిలుస్తూ నిరంతరం శ్రమిస్తున్న పూసల వెంగపనాయుడు గారికి…
గోర్గల్ లో హోరా హోరీగా కుస్తీ పోటీలు..
మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బీడీల మైసమ్మ ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, కలిగిరి,మండల టిడిపి నూతన కమిటీల ప్రకటన విడుదల.
వింజమూరు, ఫిబ్రవరి 23,(మన న్యూస్)నాగరాజు కె. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో, కలిగిరి టిడిపి మండల పార్టీ కమిటీలను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.”కలిగిరి మండల, నూతన…
మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు, ఆధ్వర్యంలో మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం
బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, మై టిడిపి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…
ఉత్తమ పోస్టల్ బీపీఎంగా ఎంపికైన ఎ.అరుణ.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సిందియా చేతుల మీదుగా అందుకున్న వార్డు. బంగారుపాళ్యం, మనధ్యాస,ఫిబ్రవరి 23. రిపోర్టర్: కమల్ రెడ్డి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి కరిడివారిపల్లి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎ.అరుణ ఉత్తమ…
కలిగిరి మండల అధ్యక్షులు గా ఎన్నికైన పూసల వెంగపనాయుడు.. కీ అభినందనలు వెల్లువ..
కలిగిరి, (మన న్యూస్ ప్రతినిధి) ఫిబ్రవరి 23,(నాగరాజు కె ). నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పూసాల వెంగపనాయుడు నియమితులయ్యారు.ఈ సందర్భంగా కలిగిరి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వ, శుభాకాంక్షలు తెలియజేస్తూ,…
పచ్చదనం పర్యావరణానికి మారుపేరుగా అంజని గోల్డెన్ గెలాక్సీ ఫామ్ ల్యాండ్
మన ధ్యాస,నెల్లూరు.,ఫిబ్రవరి 22 : పచ్చదనం పర్యావరణానికి మారుపేరుగా అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫామ్ ల్యాండ్ నిలవనుందని వెంచర్ వ్యాపార మిత్రులు రఘునాథ కమల్ పేర్కొన్నారు.అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ అధినేత గండవరం వెంకురెడ్డితో కలిసి వెంచర్…
అంగరంగ వైభవంగా గోర్గల్ బేడీల మైశమ్మ కు బోనాలు.. గ్రామంను చల్లంగా కాపాడు తల్లీ..
మన ధ్యాస,నిజాంసాగర్ : జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ తల్లి ఆల యంలో వార్షికోత్సవ వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా గ్రామంలో ఉన్నా ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రతి ఇంటి నుంచి…