ரசிகர்களின் ஏகோபித்த வரவேற்பு – IDENTITY படத்திற்கு 40 கூடுதல் காட்சிகள் சேர்ப்பு!
சமீபத்தில் வெளியான ARM படத்தின் வெற்றிக்குக்குப் பிறகு டோவினோ தாமஸ், த்ரிஷா, வினய் ராய் நடித்துள்ள “IDENTITY” படம் தற்போது திரையரங்கில் வெளியாகி வெற்றிகரமாக ஓடிக்கொண்டிருக்கிறது. இயக்குநர்கள் அகில் பால் மற்றும் அனஸ் கான் ஆகியோர் இயக்கத்தில் டோவினோ தாமஸ், த்ரிஷா,…
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
మన న్యూస్ సదాశివ పెట్ జనవరి 03:25, సంగారెడ్డి జిల్లా,సదాశివ పెట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా కోనాపూర్ బక్కప్ప,మాట్లాడుతూ మహిళల సమానత్వం కోసం మహిళా అభ్యున్నతి…
బస్సులో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
మనన్యూస్:గద్వాల జిల్లా,నందిన్నె గ్రామం సమీపంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది.తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళను రాయచూరు జిల్లా బాయిదొడ్డి గ్రామానికి చెందిన నరేష్ వివాహమైంది ఆరోగ్య పరీక్షల కోసం శనివారం…
మద్యం ఆదాయం లో 10 శాతం డ్రగ్ డీ-అడిక్షన్& కౌన్సిలింగ్ కేంద్రాలకు అందించాలిపౌర సంక్షేమ సంఘం
మనన్యూస్:గొల్లప్రోలు,రాష్ట్రంలోమద్యం కొనుగోళ్లు అమ్మకాలు సేవించేవారు ఎక్కువై నట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోంద ని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.10సంవత్సరాల బాలురకు మద్యం మత్తు పదార్థాలు అందుతున్నదుస్థితి,ఎక్కువయ్యిందన్నారు.నూతన సంవత్సరం రోజున రూ.200కోట్ల…
సాగునీటికి ఆటంకం లేకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి,,అధికారులను కోరుతున్న అన్నదాతలు,పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీ కి మహర్దశ
మన న్యూస్:గొల్లప్రోలు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీకి మహర్దశ,వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.గొల్లప్రోలు శివారు జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్ద గడ్డ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సాగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చేపట్టాలని పలువురు…
పద్మాపురం రెవిన్యూ సదస్సు
మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం లో రెవిన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోనుగౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు…
డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
మనన్యూస్:వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం,ఐక్యూఏసీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద మాట్లాడుతూ మహిళా…
స్త్రీలు విద్యావంతులైతేసమాజమంతా సిరిసంపదలే..మహిళా టీచర్లకు ఘన సన్మానం
మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం…
చర్చిపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో 9 నేరస్తులను అరెస్టు
మన న్యూస్:కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో క్రైస్తవుల ప్రార్థన కొరకు నూతనంగా నిర్మించిన చర్చ్ లోపల జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ మత విశ్వాసలు దెబ్బ తీసే విధంగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి చర్చిని ధ్వంసం కేసులో దేవనపల్లి ఎస్సై…
చర్చిపై దాడి చేసి దంసం చేసిన కేసులో నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు
మన న్యూస్:కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో క్రైస్తవుల ప్రార్థన కొరకు నూతనంగా నిర్మించిన చర్చ్ లోపల జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ మత విశ్వాసలు దెబ్బ తీసే విధంగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి చర్చిని ధ్వంసం కేసులో దేవనపల్లి ఎస్సై…