అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించిన టౌన్ వైసీపీ నాయకులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర…
నెల్లూరులో అమ్మ హాస్పిటల్ శుభారంభం
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 7 :నెల్లూరు నగరం రామలింగాపురంలో అమ్మ హాస్పిటల్ ఐవిఎఫ్ సెంటర్ ను ఆదివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించినారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ,ఎమ్మెల్సీ బీద…
ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ బాధ్యతలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ…
కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా వాసిరెడ్డి జగన్నాధం(జమిల్)..
శంఖవరం/రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా తుని, పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం చెందిన వాసిరెడ్డి జగన్నాధం (జమిల్)నుపార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,…
ఉదయగిరి లో విష జ్వరాలతో కిక్కిరిస్తున్న ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులు….?పల్లెటూర్ల ప్రజల వైపు చూడని అధికారులు…?
ఉదయగిరి : (మన ద్యాస,ప్రతినిధి)నాగరాజు,సెప్టెంబర్ 08 ://// నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వారీగా విషజ్వరాలు ఎక్కువ కావడంతో, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులుకు ప్రజలు క్యూ కడుతున్నారు. గత వారంలో కురిసినటువంటి వర్షాల వల్ల, దోమలు…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు…///
చిత్తూరు, సెప్టెంబర్ 7: (మన ద్యాస):/// తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు, మునిస్వామి…
జలదంకి గమళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు..////
జలదంకి :సెప్టెంబర్ 7 (మన ద్యాస) న్యూస్ :/// జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని గమ్మళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. గమళ్లపాలెంలో ఎంతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు కోలహాలంగా నిర్వహించారు.…
అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక
వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…
ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్కు…
సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు
మన ధ్యాస సింగరాయకొండ ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలోని దక్షిణ సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధన పూజ, అకల్మష…