Month: March 2026

తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఎట్టకేలకు ఆదివారం ఆవిష్కరించారు. లింగంపర్తి వాటర్ ట్యాంక్ పక్కన మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏర్పాటు చేశారు.…

అనారోగ్య బాధితురాలికి టీడీపీ నేతల అండ…5వేల ఆర్థిక సహాయం అందజేత..*

జలదంకి, మార్చి 1,(మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. జలదంకి మండలంలోని రామవరప్పాడు ఎస్సీ కాలనీకి చెందిన మారుపూడి అన్నమ్మ కుటుంబానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మానవత్వంతో అండగా నిలిచారు. గత కొంతకాలంగా అన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులకు డబ్బుల్లేక…

ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ వింజమూరు మండల ఇంచార్జ్ గోచిపాతల ఆనంద్ మాదిగ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ..

ఎస్సీ వర్గీకరణ అమరవీరుల త్యాగ ఫలితామే అని అంటున్న విజమూరు ఎమ్మార్పీఎస్ నేతలు. వింజమూరు,ఫిబ్రవరి 01, (మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె. ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమేనేడు వింజమూరు టౌన్ లోని స్థానిక బంగ్లాసెంటర్ నందు…

భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన ధ్యాస భూ సమస్యల తప్పిదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తవణం పల్లె తాసిల్దార్ తాసిల్దార్ మాధవరాజు తెలిపారు అయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు…

మన సంస్కృతి కళాబృందంచే కాణిపాకం లో అలరించిన భక్తి పాటలు. కాణిపాకం ఐరాల ఫిబ్రవరి 28 మన ద్యాస ఐరాల మండలంలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా…

ఫించన్లు పంపిణీ చేసిన టిడిపి మాజీ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్

బంగారుపాళ్యం, మన ధ్యాస,ఫిబ్రవరి 28. రిపోర్టర్ కమల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనలో మార్చి నెల ఒకటో తేదీ ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేది…