తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఎట్టకేలకు ఆదివారం ఆవిష్కరించారు. లింగంపర్తి వాటర్ ట్యాంక్ పక్కన మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏర్పాటు చేశారు.…