శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో వైద్య శిబిరం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి,…
ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనం పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ వాహనం ద్వారా ముఖ్యంగా మహిళా ఉత్పత్తిదారులు…
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్…
ఎస్వి యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు.
చిత్తూరు సెప్టెంబర్ 6 మన న్యూస్ ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పీజీలో వివిధ కోర్షులకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్వీ కళాశాల చిత్తూరు, (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) స్టడీ సెంటర్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ కుమార్…
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల…
బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గంలోని బిసి హాస్టల్ ల స్థితిగతుల గురించి సమీక్ష..!
వింజమూరు సెప్టెంబర్ 6 :(మన ద్యాస న్యూస్) :/// వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం…
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం లో గల శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్. ఇంద్రేష్, శ్రీకాకుళం జిల్లా పలాస…
కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా ఏకాంత సేవ
కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి దేవాలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు. ముందుగా ఉబయదారులు మేల తాళాలు,…
యాదమరిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా…
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం – పుష్కరినిలో త్రిశూల స్నానం
కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత…