Latest Story
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులునిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..వరుపుల జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పళ్ళు పాలు పంపిణీకౌలు రైతులకు పట్టాలను పంపిణీజిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారాఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

Main Story

Mana News Updates

కొందరికి మోదం.. అందరికీ ఖేదం.

​ ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!-​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై నిరసనఉరవకొండ మన ధ్యాస : డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా…

సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేయాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిశా నిర్దేశం

ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి…

పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు వెంటనే మంజూరు చేయాలి : ఎస్టీయూ డిమాండ్

యాదమరి, సెప్టెంబర్ 8 (మన ధ్యాస) :యాదమరి మండలంలో ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సంఘ ప్రతినిధులు సేకరించారు. ఈ…

సుప్రీంకోర్టు సంచలన తీర్పు… జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 జరిమానా 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష…

ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్): ప్రతినిధి నాగరాజు :/// జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష సంచలన తీర్పు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు..దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన…

మహిళలకు ప్రతి నెలా రూ.1500.. త్వరలో అమలు.!!!

ఆంధ్రప్రదేశ్ : (మన ద్యాస న్యూస్) ప్రతినిధి నాగరాజు :/// ఏపీలో సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు వంటి హామీలు అమలు…

అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించిన టౌన్ వైసీపీ నాయకులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర…

నెల్లూరులో అమ్మ హాస్పిటల్ శుభారంభం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 7 :నెల్లూరు నగరం రామలింగాపురంలో అమ్మ హాస్పిటల్ ఐవిఎఫ్ సెంటర్ ను ఆదివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించినారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ,ఎమ్మెల్సీ బీద…

ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ బాధ్యతలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ…

కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా వాసిరెడ్డి జగన్నాధం(జమిల్)..

శంఖవరం/రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా తుని, పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం చెందిన వాసిరెడ్డి జగన్నాధం (జమిల్)నుపార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,…

ఉదయగిరి లో విష జ్వరాలతో కిక్కిరిస్తున్న ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులు….?పల్లెటూర్ల ప్రజల వైపు చూడని అధికారులు…?

ఉదయగిరి : (మన ద్యాస,ప్రతినిధి)నాగరాజు,సెప్టెంబర్ 08 ://// నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వారీగా విషజ్వరాలు ఎక్కువ కావడంతో, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులుకు ప్రజలు క్యూ కడుతున్నారు. గత వారంలో కురిసినటువంటి వర్షాల వల్ల, దోమలు…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..