ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి …….. నగర పంచాయతీ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి
మన న్యూస్, బుచ్చిరెడ్డిపాళెం,మే 11:బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని రెయిన్ బో స్కూల్ లో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…
చెక్ పోస్ట్ దగ్గర ఆప్రమంతంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.
మన న్యూస్, నారాయణ పేట:– రబి సీజన్ సందర్భంగా పోరుగు రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాకు వరి ధాన్యం రాకుండా జిల్లా పరిధిలో ఆరు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం మక్తల్ సీఐ రామ్లాల్ కృష్ణ బ్రిడ్జ్ బోర్డర్…
వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి—ఏపీ వీఆర్ఏ అసోసియేషన్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 11: కడప జిల్లా బద్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధి లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు ప్రభుత్వం వీఆర్ఏల విద్యార్హతలు మేరకు సీనియార్టీ ప్రకారం లిస్టు తయారుచేసి అటెండర్.…
ఆనంద ఉత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు.తమ చిన్ననాటి మిత్రులతోకలిసిజ్ఞాపకాలనునెమరేసుకున్నారు.రోజంతా ఉల్లాసంగా ఆనందంగా గడిపారు.అనంతరం…
నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలొ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా భారత్ సింధూర్ ఎం .ఎస్. ఎం .ఈ పార్క్ శంకుస్థాపన.
మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 10:*MSME పార్క్ కు భారత్ సింధూర్ *MSME పార్క్ గా నామకరణం*భారత్ మాతాకి జై.. ఖబర్ధార్ ఖబర్ధార్ పాకిస్థాన్ అంటు నినాదాలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల…
తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి
మన న్యూస్, తిరుపతి:తిరుపతి రూరల్ మండలం లోని గ్రామపంచాయతీలలో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ఎన్నికలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలక్షన్ అబ్జర్వర్ నరసింహారెడ్డి తిరుపతి రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన తిరుచానూరు క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి…
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో
మన న్యూస్, తిరుపతి:తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు లు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ…
Badmashulu’ to Release Grandly in Theatres on June 6
The hilarious entertainer ‘Badmashulu’ is being directed by Shankar Cheguri, with Mahesh Chintala, Vidyasagar Karampuri, and Muralidhar Goud in the lead roles. The film is being produced by B. Balakrishna…
బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన…
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ-మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య
మన న్యూస్, తిరుపతి:తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు…