హాసన్ పల్లి గ్రామంలో ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. ఏవో నవ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్-నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి నవ్య మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో సాధారణం…

తూకివాకలో వైభవంగా శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పొంగల్ ఉత్సవాలు..పోటెత్తిన భక్తజనం! ఆలయ విశిష్టతను ప్రతిబింబించేలా..

14 గ్రామాల ఇలవేల్పు.. స్వయంభూ తూకివాక గంగమ్మ జాతర మహోత్సవాలు. దిగ్విజయం…భక్తిశ్రద్ధలతో ముగిసిన తూకివాక గంగమ్మ తల్లి మూడు రోజుల పొంగళ్ళ జాతర…. రేణిగుంట జులై 15.​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, తూకివాక గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ…

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. జూలై 26న ఉచిత కోచింగ్ కోసం మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్

తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహణ – ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణ తిరుపతి,మన ధ్యాస, జూలై 15: పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది.…

భూముల రీ-సర్వేకు రైతులు సహకరించాలి: ఆర్డీవో రవీందర్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వేకు పట్టాదారు రైతులు పూర్తి సహకారం అందించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. బుధవారం మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగితం, వెంగళంపల్లి, నర్సాపూర్ రెవెన్యూ…

కె.వి.బి. పురంలో టీడీపీ మండల సమావేశంగ్రామ సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం

కె.వి.బి. పురం,మన ధ్యాస, జూలై 15: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి. పురంలో బుధవారం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి, రాష్ట్ర…

తిరుపతి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తుడా ప్రణాళికలు..

నేను మాటలు చెప్పేవాడిని కాదు..పనులు పూర్తి చేసి చూపించేవాడిని”. మీడియాతో ఇష్టాగోష్టిలో తుడా చైర్మన్ డా || డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి నగరంతో పాటు, తిరుచానూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోందని తుడా…

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి ఘన స్వాగతం.

రేణిగుంట జూలై 15 : . తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఘన స్వాగతం లభించింది. ​విమానాశ్రయం వద్ద ఆయనకు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా…

కావలి లో,యు.టి.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా ఓ.పి.ఎస్. సంబరాలు..

కావలి జులై 15 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కావలి లో యు.టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ ఆదేశాలు మేరకు మన యు.టి.ఎఫ్. సంఘం చేసిన ఎన్నో పోరాటాలు ఫలితంగా డీఎస్సీ…

నెల్లూరు జిల్లా సీఈఓ, మరియు జిల్లా పంచాయతీ అధికారిని డి,వసుమతి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీజేఏసీ తాలూకా చైర్మన్ వెలుగోటి మధు…

వింజమూరు, జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా సీఈఓ & జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి నీ ఏపీజేఏసీ వింజమూరు తాలూకా చైర్మన్ మరియు ఏపీఎన్జీజీఓ’ అధ్యక్షులు వెలుగోటి మధు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

దుత్తలూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం..!

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి .పార్టీ బలోపేతమే లక్ష్యం.. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ……సీఎం సహాయనిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు రూ.5.54 లక్షల…