గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం

మన న్యూస్ పార్వతీపురం,గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా రహదారుల…

నెల్లూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి , వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్:నెల్లూరు నగర నియోజకవర్గం లో అత్యద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.సుమారు 2 వేల మంది కార్యకర్తల మధ్య భారీ కేక్ కటింగ్.బాణసంచా చప్పుళ్ళు జై జగన్, జై వైస్సార్సీపీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం *మెగా రక్త దాన…

ఏలేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్: ఏలేశ్వరం ఏలేశ్వరంలో టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శిడగం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏలేశ్వరం టౌన్లో పలు చోట్ల కేక్ కటింగ్ చేసి…

గణిత శాస్త్రం- అందరి బంధువు,డాక్టర్ డి .సునీత

మన న్యూస్:.ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ కే. సురేష్ ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్…

రైతుల కోసం 125 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం,సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మన న్యూస్:గొల్లప్రోలు రైతన్న సుఖీభవ అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.125 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి…

పిఠాపురం లో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

మన న్యూస్:గొల్లప్రోలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్బంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ మండల/పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి…

సోమవారం డయల్ యువర్ డిఎం

మన న్యూస్: ఏలేశ్వరం డిపో పరిధిలో సోమవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ జి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలేశ్వరం డిపో పరిధిలో గల ప్రయాణికులకు,ఆర్టీసీ బస్సులలో ప్రయాణమే సురక్షితమని అన్నారు.…

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థగురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికిఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

Mana News :- తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను…

స్వామివారి నిత్యాన్నదాన సత్రానికి విరివిగా విరాళాలు

కాణిపాకం డిసెంబర్ 20 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళంగా – 1,00,116/- రూపాయలను , (చెక్కు) దాత – చంద్ర రెడ్డి…

మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో చెత్త సేకరణ వాహనానికి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీలో చెత్త తరలించు వాహనానికి శుక్రవారం మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత…