స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరం స్వీకరించాలి

మన న్యూస్,గద్వాల: గద్వాల జిల్లా,దేశ యువతరం కు స్వామి వివేకానందస్ఫూర్తివివేకానంద జయంతి సందర్భంగా మున్సిపాలిటీ మండల కేంద్రంలోని సంకాపురం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిన సంకపురం రాముడుమున్సిపాలిటీ సంకపురం గ్రామంలో యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ను…

మినీ గోకులం షెడ్డు ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే

పాడి రైతుల అభివృద్ధి కొరకు మినీ గోకులం షెడ్డు పథకం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మన న్యూస్ ,గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో మినీ గోకులం షెడ్ల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్…

ఏటీఎంలో దొంగతనం

మన న్యూస్, పిట్లం మండల కేంద్రంలో రాత్రి మూడు గంటల సమయంలో దొంగలు భారీ చోరీ నిర్వహించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పిట్లం మండల పరిషత్ కార్యాలయం ముందు గల ఎస్బీఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి…

మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి ని సన్మానించిన ఉడుములకుర్తి సర్పంచ్ చిట్టి మహేష్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మండలం మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి నియమించిన సందర్భంగా శనివారం మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట దీపిక కళ్యాణ మండపంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు…

వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడి గా గురువారెడ్డి

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మాజీ జెడ్పిటిసి పిళ్ళారి కుప్పం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గురవారెడ్డి నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి శనివారం ఒక…

చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ క్రియాశీల కార్యదర్శి గా కుప్పయ్య

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యదర్శి గా ఎస్ఆర్ పురం లోని సికే పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పయ్య ను నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి…

విద్యుత్ షాక్ గురైన వ్యక్తులను పరామర్శించి ఆర్థిక సాయం అందచేసిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు,ప్రత్తిపాడు నియోజకవర్గం,ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన పులి వెంకటేష్,తోపాటి శ్రీనివాస్ ఇటీవల విద్యుత్ షాక్ కి గురై కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి…

ఆంధ్రులందరికీ ఆనందం తెచ్చే గొప్ప పండగ సంక్రాంతి:డాక్టర్ డి. సునీత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత సంక్రాంతి పందగ గూర్చి విద్యార్దులకు వివరించారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి…

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం.థామస్

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ…

శ్రీ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి

మన న్యూస్,చంపాపేట్: ఎల్బీనగర్ నియోజక వర్గం చంపాపేట్ డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో వైకుంఠ ఏకాదశి పర్వదినమును వురస్కరించుకొని ఆలయంలో నెలకొన్న శ్రీ కోదండ రామాలయములో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు ఉ.3.30 ని.లకు ప్రత్యేక అభిషేకము, ఆరాధన,అలంకారము…