గత 40 సంవత్సరాలుగా మొగిలి బ్రహ్మ రథోత్సవాన్ని నడుపుతున్న నరసింహారాజు.

బంగారుపాళ్యం మార్చ్ 2 మన న్యూస్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మొగిలి దేవస్థానం నందు వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలిశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వరోజు ఆదివారం బ్రహ్మరథోత్సవాన్ని బెంగళూరుకు చెందిన ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ నర్సరాజు కుమారుడు నరసింహారాజు( రమేష్ రాజు) గత 40 సంవత్సరాలకు పైగా వంశపార కార్యకర్తలు బంగారుపాళ్యం మాజీ జమిందార్ సుబ్బరామప్ప నాయన వారు, జమీందారు వంశస్థులు విజయకుమార్, జమీందారు అ వంశస్థుల ఆధ్వర్యంలో బ్రహ్మరథోత్సవాన్ని సొంత వ్యయంతో ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం ముగిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి మొదటి పూజ నిర్వహించి జమీందారీ వంశస్థులతో కలసి నరసింహారాజు పూజా కార్యక్రమం నిర్వహించి రతాన్ని లాగి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎంబి కుమార్ రాజా మాట్లాడుతూ, మొగిలి ఆలయ అభివృద్ధికి పార్టీలకతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని కోరారు. మొగిలి శ్వర ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఆలయ ధర్మకర్త ఎంపీ విజయకుమార్, ఆలయ ఈవో మునిరాజులు కోరారు. అనంతరం బ్రహ్మరథోత్సవాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేసి భక్తులకు కనువిందు చేసి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు భక్తులకు పసుపు కుంకుమతోపాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ బ్రహ్మ రథోత్సవానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొగిలీశ్వర స్వామిని దర్శించుకున్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!