కమ్మవారి సత్రంలో ఏసీ రూములకు అర్ .మ్ .ఈశ్వర్ నాయుడు వితరణ

బంగారుపాళ్యం-డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి గ్రామ వాస్తవ్యులు ఆర్ .ఎమ్ .ఈశ్వర్ నాయుడు(బెంగళూరు) కాణిపాకం కమ్మ భవన్ లో డీలక్స్ ఏసి రూమ్ కు విరాళములు అందించడం జరిగింది.వీరికి కాణిపాకం కమ్మవారి నిత్య అన్నదాన…

ఆటోని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్ తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ…

ఘనంగా అమర రాజా 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తిరుపతి, డిసెంబర్ 20 మన న్యూస్ వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది. 1985లో…

ఆలయ వివిధ అభివృద్ధి పనులకుదాతల సహకారము

మన న్యూస్: శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో భక్తుల సౌకర్యార్థం ఆలయములో అభివృద్ధి దాతల సహకారముతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు శ్రీ సత్యనారాయణ వ్రత మండపములో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు దాత ఆకుల ముకేష్ కుమార్,విశ్వనాథ ఆలయములోపల గ్రానైట్…

ఆన్లైన్లో యాప్స్ లో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు, బూర్గంపహాడ్ ఎస్సై రాజేష్

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు అని బూర్గం పహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా చాలామంది ఇటీవల కాలంలో ఆన్లైన్…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెనక్కి తీసుకోవాలి,ఏఐవైఎఫ్ అశ్వాపురం మండలం సమితి డిమాండ్

మన న్యూస్:పినపాక నియోజకవర్గం, అశ్వాపురం; రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్, డిమాండ్ చేశారు.…

కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,మణుగూరు సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2…

గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo

మన న్యూస్:సరూర్నగర్అ ఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షుడు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా గత నెల నవంబర్ నుండి అన్న…

నెల్లూరులో ఘనంగా కాక్షాయని ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు,

మన న్యూస్:నెల్లూరు నగరం, మినీ బైపాస్ రోడ్, జిపిఆర్ కళ్యాణ మండపంలో కాక్షాయని ఇన్ఫ్ర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ అధినేత మల్లికార్జున మాట్లాడుతు సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే…

నెల్లూరులో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం నెల్లూరు

మన న్యూస్:,డిసెంబర్ 20:నెల్లూరు టౌన్ హాల్ లో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. డాక్టర్ బిషప్ ఎండి ప్రకాశం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉన్న పిల్లలను ,అనాధ పిల్లలను దేవుని దయతో సంస్థా వారు పోషిస్తునందకు ఎంతో…