కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్
నిజాంసాగర్,జుక్కల్ , పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను ఆదుకునే…
శ్రీవారిని దర్శించుకున్న చిలుక మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు
మన న్యూస్,అబ్దుల్లాపూర్మెట్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి లాస్య రెడ్డి…
థ్రిల్లర్ మూవీ “హైడ్ న్ సీక్” ఇప్పుడు అహలో స్ట్రీమింగ్ !!!
Mana News:- సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన హైడ్ న్ సీక్ సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూస్ తో పాజిటీవ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది, విశ్వంత్ హీరోగా,…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా. జరభద్రం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
మన న్యూస్,సరూర్ నగర్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ పోలీస్ ఆదేశాల మేరకు సరూర్నగర్ పోలీసులు తెలిపారు…
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టు
మన న్యూస్,గద్వాల జిల్లా: గద్వాల జిల్లా తేదీ 09.01.20 నాడు మధ్యాహ్నం అందాజ 03:00 గంటల సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ. కళ్యాణ్ కుమార్ వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బంది మరియు గద్వాల…
250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని 250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం.ముగ్గురిపై కేసు నమోదు.గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.ఎస్సై కళ్యాణ్ కుమార్…
శ్రీ శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నా అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూర్ గ్రామం లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వార అయిజ మండల సింగిల్ విండో మాజీ…
అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇవ్వండి చర్య తీసుకుంటాం..
మన న్యూస్,నిజాంసాగర్ ,జుక్కల్, అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇంద్రసేన్ అన్నారు.నిజాంసాగర్ మండలంలో ఎరువుల దుకాణాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,గాయత్రి చక్కర కర్మగారంలో ఉన్న ఎరువుల…
కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు మానుకో,, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతి:తిరుపతి,వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదు మంది మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు.ఈ సందర్భంగా…
కానడబటలేదు అని కేసు నమోదు
లింగంపెట్ ఎస్సై సుధాకర్ మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నర్సింలు వయస్సు :38 సం|| రాలు, తేది 8/01/2025, ఉదయం అందజా 11 గంటలకి పశువులని మెపటానికి పశువులని…