Latest Post

విద్యార్థుల కంటి ఆరోగ్యంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ… జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రజా అవగాహన కార్యక్రమాలు. అక్రమ రవాణా, గంజాయి, సైబర్ నేరాలపై చైతన్యం…ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన… సీఎం సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్…78 మంది ద్విచక్ర వాహనదారులపై చర్యలు రూ.78,000 జరిమానా విధింపు. పొయ్యే రూపురేఖలు మారుస్తాం.. రూ. 17.10 లక్షల అభివృద్ధి పనులకు హామీ!..ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

పూతలపట్టు ఎమ్మెల్యేను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన తవణంపల్లి ఎంఈఓ.

తవణంపల్లి అక్టోబర్ 2 మన ద్యాస తవణంపల్లి మండలం విద్యాశాఖ అధికారి హేమలత పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 5 న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

ఘనంగా శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ 50వ వార్షికోత్సవ వేడుకలు

పూతలపట్టు అక్టోబర్ 02 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మంగళ్ విద్యాలయం, పేటమిట్ట గ్రామమునందు 50వ శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు…

నిజాంసాగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు – మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.అనంతరం ఆయన…

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ పూలమాల వేసి మహాత్మునికి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ –…

దసరా సందర్భంగా ఆయుధ పూజ,వాహన పూజ నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విజయదశమి పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు దంపతులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి ఏడాది దసరా పర్వదినాన సంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే ఈసారి కూడా ఆయుధ…

పైసా కొట్టు – భూమిని పట్టు… రామపురం వీఆర్వో…!!

వరికుంటపాడు, అక్టోబర్ 2:(మన ధ్యాస న్యూస్ )://// దశరా బోనస్ గా ప్రభుత్వ భూమిని దానం చేస్తున్న రామాపురం వి ఆర్ వో మహేశ్వరరావు. వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో ఎస్సీ కాలనీలోని వీఆర్వో వసూలు కీ అలవాటు పడి, చెన్నై…

కొండాపురం మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోలినేని చంద్రబాబు నాయుడు …!

కొండాపురం అక్టోబర్ 2:(మన ధ్యాస న్యూస్ ):/// కొండాపురం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ..తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని కొండాపురం టీడీపీ మండల కో-ఆర్డినేటర్ పోలినేని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ…

మదర్ ల్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ కంట్రోల్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండలో.ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ సమాచారం గురించి అవగాహన…

వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లలితకుమారి

చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2 పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి…

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ )://// నియోజకవర్గం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ.. తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ ఎమ్మెల్యే…