మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ :-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో హెచ్ ఐ వి/…

ఏలేశ్వరంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చీరంజీవి…

గ్రోమోర్ సురక్ష ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు ..జోన్ అధికారి ప్రపుల్లా

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలో గోర్గల్ గేటు వద్ద సొసైటీ ఫంక్షన్ హాల్ లోని గ్రోమోర్ సురక్ష (కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులకు ప్రస్తుత వరి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ…

విద్యార్థులు వ్యవస్థాపకులుగా మారాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 2025 నేషనల్ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

చెరువుల అభివృద్ధికి కృషి చేస్తా..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్../యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో తరలిస్తున్న మట్టిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 22 :/// నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం వింజమూరు యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో గ్రావెల్ ను…

పనుల జాతరలో అభివృద్ధి పనులకు భూమి పూజ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ప్రజా ప్రభుత్వం పనుల జాతర’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జు తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత ప్రారంభోత్సవానికి భూమి పూజ…

లయన్స్ క్లబ్ మక్తల్ సహకారంతో, బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతం,

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సహకారంతో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. రాజయోగిణి ప్రకాశమణి దాదీ…

కాంగ్రెస్ పార్టీలోకి చేరిక – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):డోంగ్లీ మండలంలోని మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీని వీడి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి…

పెన్నహోబిలాన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.

–పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు.…

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా డీఎస్పీ తో చర్చించిన రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్ సిపి జిల్లా నేతలు

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం డియస్పి ని వైస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్…