గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి,ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా…

శాఖాహారం ప‌ట్ల మ‌రింత అవ‌గాహాన క‌ల్పించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:అహింసా ధ్యాన మ‌హోత్స‌వంలో భాగంగా తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎంతో ముఖ్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.మెగా…

సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా రద్దు

మనన్యూస్,కామారెడ్డి:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసన మండల ఎన్నికల ప్రవర్తనా…

జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్

–సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి –టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మనన్యూస్,కామారెడ్డి:రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై…

తెలంగాణ ఎలక్ట్రికల ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ

మనన్యూస్,కామారెడ్డి:తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,మెదక్ జిల్లా అధ్యక్షులు,నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్స్ హాజరు కావడం…

ప్రభుత్వ భూములను ప్లాట్లు గా చేసి అమ్ముకున్న టి బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ సర్పంచ్

మనన్యూస్,జోగులాంబ,గద్వాల,జిల్లా:గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం గోనుపాడు గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ కంఠం కు సంబందించిన ప్రభుత్వ పంచాయతీ భూములను తనకు ఉన్న పదవిని అడ్డుపెట్టుకొని తాను ఏమి చేసిన అడిగేవాడు లేడు అనుకున్నాడో లేక నాకు…

దక్షిణ కాశి శైవ క్షేత్రం శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వారా క్షేత్రమైన అలంపూర్

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా అలంపూర్ మండలకేంద్రంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముందుగా గోమాతను పూజించి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు మధ్య గో సహిత ప్రదక్షిణలు నిర్వహించారు.ఆపై ఆలయంలోని…

మలక్ పేట పోలీసు స్టేషన్ ఆవరణలో పాము కలకలం.

పామును పట్టి స్నేక్ సొసైటీ కి అప్పగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్. మనన్యూస్,మలక్,పేట:పోలీసు స్టేషన్ ఆవరణలో పాము కలకలం రేపింది.పీ ఎస్ ముందు పాము ఉండడం గమనించిన సిబ్బంది si సురేష్,ci నరేష్ కు తెలపగ,ట్రాఫిక్ పీ ఎస్ కానిస్టేబుల్…

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్

మనన్యూస్,తిరుపతి:రామస్వామి నాయకర్ గొప్ప మానవతావాది మూడ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమే అని మనుషులందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని మనుష్యులు అందరికీ స్వతంత్ర స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప…

ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గారిని సన్మానించిన.రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ ఆలీ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటశదీర్ రెడ్డి ఆదేశానుసారం.ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు.ఎంఏ షరీఫ్ ను రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకిర్ అలీ సన్మానించడం జరిగింది.షరీఫ్ తో ముస్లిం అభివృద్ధి గురించిమాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు గతంలో మన ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని…