లారీ డి కొట్టి ఆటో బోల్తా
7 గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో…
లారీ డి కొట్టి ఆటో బోల్తా
7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో…
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే…
ఏలేశ్వరం మండలం సర్వసభ్య సమావేశం మండలంలోని ఐదు గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో,ఎంపీడీవో డి. సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి…
గ్రామాలాల్లో హోలీ సంబరాలు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ…
హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విధింపు
నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త…
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక దృష్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి:నిజం సాగర్ చౌరస్తా మరియు నరసన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ వద్ద వాహనాల…
విందు స్వీకరించండి – జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి
జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల మనన్యూస్,గొల్లప్రోలు:సుదూర ప్రాంతాల నుండి 12 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కు తరలి వచ్చె జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు వీర మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం ఏర్పాట్లు చేసినట్లు…
జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులతో సమావేశం నిర్వహించిన ఆవిర్భావ సభ కోఆర్డినేటర్లు మరియు తుమ్మలపల్లి రమేష్
నియోజకవర్గ నుంచి 20వేల మంది హాజరవుతామన్న తుమ్మలపల్లి రమేష్ మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జి.రాగంపేట శివారున పరిణయ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండల జనసైనికులు సమాయత్తం చేయడానికి…