గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి…

టిడిపి నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్న బాపనపల్లి గ్రామస్తులు మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో త్రాగునీరు బోరు చెరువులో ఉండడంతో త్రాగునీరు బోరు మరమ్మతు గురైందని త్రాగునీరు కోసం…

పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే జగనన్న లక్ష్యం జీడి నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కృపా లక్ష్మి

ఇంగ్లాండ్ దేశంలో కింగ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పొందిన జగనన్న కుమార్తెలకు హర్షా రెడ్డి వర్షా రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు విద్యార్థి ఇంగ్లీష్…

రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..

మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి…

లారీ డీ వ్యక్తి దుర్మరణం

మన న్యూస్ లింగంపెట్ జనవరి 17:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామం సబవత్ మోహన్ వయసు 29 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది, లింగంపేట ఎస్సై సుధాకర్ చెప్పిన వివరాలు, సాయంత్రం 6:00 కి రహదారిన పశువులను ఇంటికి…

హోరాహోరీగా సాగిన కబడ్డి పోట్టిలు

:- జనసంద్రంతో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్యే మదనన్న కబడ్డి పోట్టీలు మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 17:25 కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో మదనన్న కబడ్డి పోట్టిలు నిర్వహించారు ఇ కబడ్డి పోటీలలో మొత్తం యాభై ఆరు జట్టులు పాల్గోన్నాయి…

ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లో హౌసింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం సోద్యం చూస్తున్న అధికారులు

మనన్యూస్,గొల్లప్రోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పేదలకు గూడు కల్పిద్దామన్న ప్రభుత్వ ఆశయం అధికారులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.లబ్ధిదారు కొంత సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ లోన్ తో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ.25,62,300

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని శుక్రవారం లెక్కించగా హుండీ ఆదాయం రూ.25,62,300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది…

నియోజకవర్గ రైతులు అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

మనన్యూస్,గద్వాల జిల్లా: టీబీ డ్యాం సాగునీటి విడుదలతో ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు సకాలంలో సాగునీటిని పంపిణీ చేయించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ…