కిరణ్ రాయల్ వ్యవహారం .. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం

Mana News :- జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ…

ప్రధాన కాలువలో ఒకరికి గల్లంతు..

నిజాంసాగర్ జలాశయం ప్రధాన కారణపడి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని సమీపంలో…

అనాధ వృద్దునికి అమ్మఒడి ఆసరా* తగ్గు వారి పల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు అమ్మ ఒడి బృందాన్ని ఘనముగా సన్మానించారు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 8 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద కొన్ని నెలలుగా ఒక అనాధ వృద్ధుడు గాలికి,వానకు,ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు.అతని అవస్థను చూసిన స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి…

స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్ చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు…

ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,మీర్పేట్:ప్రియస్ ఆక్వా ఫ్రెష్&ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభంమహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ లోని స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ లో పి.రామ కృష్ణ నేతృత్వంలో ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ని నూతనంగా ఏర్పాటు చేశారు.ఈ…

వివాహ వేడుకల్లో పాల్గొన్నప్రెస్ కాలనీ పార్క్ యోగ సెంటర్ సాధకులుచంపపేట్.

మనన్యూస్,బాకారం:జాగీర్:మొయినాబాద్ పరిధిలో గల డ్రీమ్ వ్యాలి రిసార్ట్స్ లో నిర్వహించిన యోగ శిక్షకురాలు దువ్వ సాయి కుమారి దువ్వ సతీష్ చంద్ర గారి కూతురు వివాహ వేడుకల్లో చంపపేట్ డివిజన్ ప్రెస్ కాలనీ పార్క్యో గ ఛీఫ్ లక్కి మాధవరెడ్డి తో…

శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమిని పరిశీలించిన జర్నలిస్టు నాయకులు

మనన్యూస్,శేరిలింగంపల్లి:మండల పరిధిలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని శనివారం టీయూడబ్ల్యూజే శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నాయకులు పరిశీలించారు.జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలంలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి గది నిర్మాణం చేపడుతున్నారని తెలుసుకున్న జర్నలిస్టు…

మలబార్ గోల్డ్ & డైమండ్స్, దిల్ సుఖ్ నగర్ షోరూంలో అన్కట్ ఆభరణాల ప్రదర్శన

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్,దిల్ సుఖ్ నగర్ షోరూంలో ప్రవేశపెడుతుంది’అన్కట్ ఆభరణాల ప్రదర్శన ఈ ప్రదర్శనలో భాగంగా అన్కట్ వజ్రాభరణాలు ప్రదర్శిస్తుంది.ఈ అన్కట్ ఆభరణాల ప్రదర్శనని ముఖ్య అతిధులు,మెంబెర్స్,ఉన్నత అధికారులు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు.మలబార్ గోల్డ్ &…

దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి లో శివయ్య ప్రతిరూపం

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి చెట్టుకు కాసినటువంటి కాయలలో ఒకటి శివలింగం – శివయ్య రూపం లో దర్శనమిచ్చింది. మొదటగా దాన్ని చూసిన రైతులు ఆశ్చర్యానికి లోని శివయ్యే తన తోటలో దర్శనమిచ్చారని…

సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం- హెడ్ కానిస్టేబుల్ మన్సూర్

మనన్యూస్,పినపాక:మండలం ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మన్సూర్ క్రాస్ రోడ్ లో సైబర్ నేరాలు,గంజాయి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.తెలియని నెంబర్ల నుంచి ఎవరైనా…