Author: KRISHNASANDEEP

విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం..

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 17 : మద్దిలపాలం వైయస్సార్సీపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతి నిధి బి.ఎస్. కృష్ణ(ఆల్ఫా కృష్ణ )మీడియా సమావేశం ఏర్పాటు.గ్రేటర్ విశాఖ పరిధిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని…

శ్రీ మురళీకృష్ణ యాదవ సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.

పెద్ద గంట్యాడ మండలం సెప్టెంబర్ 10వ తారీకు:75 వ వార్డు మొల్లివాని పాలెం గ్రామంలో40 సం||శ్రీ మురళీకృష్ణ యాదవ్ సేవా సంఘం గ్రామ పెద్దలు,యువజనసంఘం అధ్యక్షులు ఉరుకూటి శ్రీనివాస యాదవ్,ఉపాధ్యక్షులు ఉరుకూటి శ్రీను ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా…

అన్నా క్యాంటీన్ శుభ్రత పెంపొందించాలని అవగాహన కార్యక్రమం..

గాజువాక మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 9:చిన్నగంట్యాడ అన్న క్యాంటీన్‌లో పరిశుభ్రతను పెంపొందించడం,వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం మరియు లబ్ధిదారుల సంతృప్తిని పెంపొందించడం అనే ముఖ్య ఉద్దేశ్యాలతో ఒక విజయవంతమైన ‘శిక్షణ మరియు సామర్థ్య పెంపుదల’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని మెఫ్మా టీమ్…

చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 1:జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.కూరగాయలు, కాయగూరలు,కోళ్లతో ప్రదర్శన చేపడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని,దీంతో పెరిగిన ఆర్థిక…

రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఐఆర్ – విశాఖలో కాంగ్రెస్ నిరసన

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 1: విశాఖలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ ఆదేశాల మేరకు జీవీఎంసీ…

155 మంది కార్మికులు తో రిలే నిరాహార దీక్షలు సక్సెస్.

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 17: జీవీఎంసీ పార్క్ దగ్గర్లో గల గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలలో తుట్టా నూక రాజు,ఉరుకూటి రాజు,ఆర్ కె ఎస్ వి కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన…

80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్.

గాజువాక మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 15 : పెద్ద గంట్యాడ మండలం నడుపూరు రామాలయం కోవెల దగ్గరలో ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.వివిధ సాంస్కృతిక…

శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో శ్రావణలక్ష్మీ పూజలు ఘనంగా ప్రారంభించారు..

బురుజు పేట మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 13:కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్బంగా శ్రావణలక్ష్మీ పూజలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రావణలక్ష్మీ పూజలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కందుల నాగరాజు…

పర్యావరణ పరిరక్షణలో ఎస్.బి.ఐ ముందడుగు..

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 13: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిస్తూ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ)అమరావతి సర్కిల్,విశాఖ రీజన్ ఆధ్వర్యంలో బృహత్తర ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా విశాఖపట్నం రీజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో…

గాజువాకలో రాష్ట్ర రధసారధి పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బాజపా.

బిజెపి శ్రేణులు గాజువాకలో కొనసావా కార్యక్రమాలు నిర్వహణ గాజువాక బిజెపి సమన్వయకర్త కరణం రెడ్డి నర్సింగరావు.. విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు11:బిజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా గాజువాక కన్వీనర్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్…