విశాఖ నావికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం శ్రీహరిపురం జూన్ 11 :ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురానికి చెందిన నావికుడు పట్నాల సురేష్ కుటుంబానికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు…