కాటేపల్లి లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో…
ఎల్ఈడి షాపింగ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
*మన న్యూస్, ఎస్ఆర్ పురం:-* వెదురుకుప్పం మండలం పచ్చికాపలం నందు నూతన లీడ్ షాపింగ్ మాల్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు…
గట్టు తహసీల్దార్ సస్పెండ్చిటికేస్తే.సస్పెండ్ ఎత్తివేత.కావల్సిన చోట పోస్టింగ్ లు
మనన్యూస్,గద్వాల జిల్లా:ఇదీ తెలంగాణలో నడుస్తున్న తతంగం తెలంగాణలో పని చేసే ప్రజాప్రతినిధులు,ఉత్తమ అదికారుల పనితీరుకు నిదర్శనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గట్టు తహసీల్దార్ సరితా రాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం…
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని,ఇదొక నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జారీ చేసిన ప్రకటనలో కలెక్టర్ నూతన రేషన్ కార్డులు…
రైతన్నకోసం అంటూ 129 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం
మనన్యూస్,గొల్లప్రోలు:సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ తన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.129 వారాలు గా దూడల…
ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి
మనన్యూస్,తిరుపతి జిల్లా: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులుకీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి…
అయిజ పట్టణ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు
మనన్యూస్,గద్వాల జిల్లా:కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ S.A. సంపత్ కుమార్,BRS నీ వీడి కాంగ్రెస్ లో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు సహ 50 మంది చేరిక,జోగులాంబ గద్వాల…
రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం
మన న్యూస్ లింగంపెట్ జనవరి 18:25, కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని గల పోల్కంపేట్ గ్రామంలో యన్,ఆర్,ఇ,జీ,యస్,ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల…
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు..ఆర్టీవో అధికారిణి కవిత
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆర్టీవో అధికారిణి కవిత అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161 మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై…
వెదురుకుప్పం మండల కేంద్రం లో ఎన్టీఆర్ చిత్రపటాని కి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు
Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి…