హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విధింపు

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు

నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త పెంటయ్య వయసు 35 సం.మాల్తుమ్మెద గ్రామం నాగిరెడ్డిపేట మండలం తన తండ్రి అయిన కర్రె రామకృష్ణయ్య కు మరియు కులస్తులైన కర్రె రాజయ్య గార్లకు కొన్ని సంవత్సరాల నుండి భూమికి సంబంధించిన గొడవలు ఉన్నయి కావున ఈ గొడవ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని కర్రే రామకృష్ణయ్య (మృతుడు) మరియు నా కొడుకు కర్రే ప్రవీణులము కలసి కర్రే రాజయ్య నిందితుడు ఇంటికి వెళ్లి ఇట్టి విషయంలో పెద్దమనుషు సమక్షంలో మాట్లాడుతుండగా అకారణముగా మా నాన్నగారిని చంపాలని ఉద్దేశంతో కర్రతో గట్టిగా తల పైన,నడుం పైన కొట్టగా మా నాన్నగారు అక్కడనే పడిపోయినాడు.వెంటనే మేము ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి తరలించమని చెప్పగా కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించినాడు కర్రే రామకృష్ణయ్య మృతుడు కొట్టి హత్య చేశారని ఫిర్యాదు మేరకు నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగినది.పరిశోధనలో భాగంగా మృతుని ఇంటి ప్రక్కన, గ్రామస్తులను,కులస్తులను విచారించి కర్రే రామకృష్ణయ్య ను నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగింది ఈ విషయములో నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ నిందుతునికి జీవిత ఖైదు మరియు పది వేల రూపాయల జరిమాన జరిమాన విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది.
ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి ఎల్లారెడ్డి సి‌ఐ రాజాశేఖర్,ఏఎస్ఐ సుబ్రహ్మణ్య చారి,పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్ కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సి‌ఐ రవీంద్ర నాయక్,ప్రస్తుత ఎస్ఐ మల్లారెడ్డి,కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి.మురళి,కోర్ట్ కానిస్టేబుల్ సాయిలు లను జిల్లా ఎస్పీ అభినందించారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు