ప్రజలు మనసులు గెలుచుకుంటున్న జ్యూస్ సెంటర్
మన న్యూస్ (పలాస) ; పలాస మండలం కేంద్రంలోని కాశీబుగ్గ బస్ స్టాండ్ దగ్గర బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా జ్యూస్ ట్విస్ట్ అనే పేరుతో కేవలం 19 రూపాయలకే అన్ని రకాల పండ్లు జ్యూస్ లను ఇస్తూ ప్రజలు మనసులను గెలుచుకుంటున్నారు.…
నవగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా
మన న్యూస్ (విజయనగరం) ; విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామం ఉమా చోడేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు, హోమాలు, సోమవారం విగ్రహాలు ఊరేగింపు నిర్వహించినట్లు పూజారి స్వరూప్ తెలియజేశారు. నిర్వాహకులు కొట్టాం,తాండ్రంగి ఇరు గ్రామాల పెద్దలు…
శ్రీకాకుళం; గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సేవలను విస్తరించారు
మన న్యూస్ (శ్రీకాకుళం) ; శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. వివరాలలోకి వెళితే… ఈ సంస్థ 2018 లో నవంబర్ 18…
పలాస; శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
మన న్యూస్ (పలాస – కాశీబుగ్గ) ; పలాస గ్రామానికి చెందిన కీర్తిశేషులు దున్న పాపారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వివేకానంద సేవ సంఘం తరఫున శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం…
ప్రత్యేకంగా ఆకట్టకుంటున్న స్వామి వివేకానంద సేవా సమితి కార్యక్రమాలు
మన న్యూస్ పలాస – కాశీబుగ్గ ; పలాస కాశీబుగ్గ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వద్ద , రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో సోమవారం నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వామి…
శృంగవరపుకోట లో ఘనంగా తల్లిదండ్రుల పాద పూజలు
మన న్యూస్ (శృంగవరపుకోట) ; శృంగవరపు కోట పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు మహాఅవతార్ బాబాజీ వారి ధ్యాన మందిరం గురువులైన శ్రీరాం బాబాజీ శ్రీ లక్ష్మీ మాతాజీ ఆధ్వర్యంలో పౌర్ణమి పూజ , ఐశ్వర్య…
విజయనగరం ; జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు
మన న్యూస్ (విజయనగరం) ; తొలి తెలుగు రామాయణ కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు మరియు విజయనగరం మార్క్ఫెడ్ చైర్మన్…
గరుగుబిల్లి మండలంలో ఘనంగా మొల్లమాంబ వేడుకలు
మన న్యూస్ (గరుగుబిల్లి) ; ఆత్మకూరు మొల్ల 1440-1530, 16వ శతాబ్దము తెలుగు కవయిత్రి తెలుగులో మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిన ద్రుపద రామాయణము రాసినది కుమ్మరి కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణదేవరాయల సమయం 16వ శతాబ్దంలోని ప్రసక్తి సరళమైనది రమణీయమైనది…
గుర్ల ; ఘనంగా 585 వ మొల్లమాంబ జయంతి వేడుకలు
మన న్యూస్ (గుర్ల); తొలి తెలుగు ఆడపడుచు , రామాయణ కవయిత్రి , శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు గుర్ల మండలము,గుర్ల గ్రామంలో , విజయనగరం జిల్లా శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (V-SEWA)అధ్యక్షులు…
జామి ; ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు తరలి రండి
మన న్యూస్ (జామి) ; జామి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వబ్బెన సత్యనారాయణ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ… మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో…