ప్రజలు మనసులు గెలుచుకుంటున్న జ్యూస్ సెంటర్
మన న్యూస్ (పలాస) ; పలాస మండలం కేంద్రంలోని కాశీబుగ్గ బస్ స్టాండ్ దగ్గర బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా జ్యూస్ ట్విస్ట్ అనే పేరుతో కేవలం 19 రూపాయలకే అన్ని రకాల పండ్లు జ్యూస్ లను ఇస్తూ ప్రజలు మనసులను గెలుచుకుంటున్నారు.…