వెదురుకుప్పం మండల పరిషత్ కార్యాలయంలో సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన టిడిపి నాయకులు, మండల అధికారులు

వెదురుకుప్పం మన న్యూస్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్,డిప్యూటీ తహసీల్దార్ కోమల,సూపరిండెంట్ నాగమణి,ఏవో వనిత,ఎపిఓ ఇందు,విస్తరణ అధికారి పురుషోత్తం,…

సిసి రోడ్డు నిర్మాణం పనులు

మన న్యూస్ జనవరి 20:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, శెట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఆదేశాల మేరకు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు నిర్మాణం పనులు కాంగ్రెస్ పార్టీ.మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్. ఆధ్వర్యంలో…

ఆంధ్రపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన అమ్మఒడి బృందం

బంగారుపాళ్యం-జనవరి 20 మన న్యూస్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆంధ్రపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న పత్రిక ఆంధ్రపత్రిక అని నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల…

26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్

చిత్తూరు జనవరి 20 మన న్యూస్ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు . సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా…

అంత్యక్రియల్లో పాల్గొన్న రాఫీయొద్ధీన్

మన న్యూస్ లింగంపెట్ జనవరి 20:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామం లో యాత్ అధ్యక్షులు సంజీవ్ తల్లీ ,ఈరోజు చనిపోవడం జరిగింది,ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గ్రామానికి వెళ్లి అంతక్రియలో పాల్గొనాలి అని చెప్పారు ఈ కార్యక్రమనికి…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందుతాయి

మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 20:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంఅర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ,…

జయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు

మనన్యూస్.తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిజయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 5 వ జిల్లా మహాసభలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతాయి అని SFI జిల్లా కార్యదర్శి భగత్ రవి SFI…

26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్

మనన్యూస్,చిత్తూరు:జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు వేలూరు రోడ్ లో ఉన్న…

ఫీజులు వసూలు చేయడంలో ఫుల్లు జిహెచ్ఎంసి కి టాక్స్ చిల్లుఫైర్ సేఫ్టీ నిల్లు విద్యార్థులపై ఫైర్ ఫుల్లు

మనన్యూస్,లింగోజిగూడ:లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 7 వేల రూపాయల ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా బయట ఉంచిన పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్…

పంట చేతికి రాలేదని యువరైతు ఆత్మహత్య

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి శేఖర్ రెడ్డి (32) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మానవపాడు గ్రామానికి చెందిన బొంకూరు…