మహిళ కానిస్టేబుల్ ను సత్కరించిన మక్తల్ పోలీసులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా…

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి, ఎస్పీ యోగేష్ గౌతమ్

. మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్…

ప్రవేశాల సంఖ్య పెంపు కోసంవిద్యార్థులు,అధ్యాపకులు కలిసి కృషి చేయాలి:జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 25,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల పరిస్థితులను సమీక్షించిన ఆయన,అధ్యాపకులు, విద్యార్థులతో విడిగా సమావేశం నిర్వహించారు.నోడల్ అధికారి…

కౌకుంట్ల లో కృష్ణమ్మకుజలహారతి

–ఆర్థిక మంత్రిపయ్యావుల సోదరుల ఆదేశాలతో-పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థనలు.ఉరవకొండ మన న్యూస్:ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలు మెరుకు శుక్రవారం కౌకుంట్ల లో హంద్రీనీవా కాలవ దగ్గరటీడీపీ నాయకులు కృష్ణమ్మ కు జలహారతి నిచ్చారు.…

ఆర్ డీ టీ సేవలను పునరుద్ధరించాలి-ఎస్టీ, ఎస్సీ, బిసి, హాస్టల్ నుండి ఆర్టీసీబీస్టాప్ వరకు ర్యాలీ

ఉరవకొండ మన న్యూస్:కూడేర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బిసి, ఎస్టీ హాస్టల్ ఆవరణలో హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి ఆర్ డీ టీ సేవలను పునరుద్దరించాలని ర్యాలీ నిర్వహించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ…

పోటా పోటీగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతోత్సవ వేడుకలు.

ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండ పట్టణంలో ఏడు దేవస్థానాలలో చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను గురువారం భక్తులు పోటాపోటీగా జరుపుకున్నారు.కాగా ఉరవకొండ పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కాలనీలోని దేవస్థానం, గురుగుంట్ల చౌడేశ్వరి, పురమానుకట్ట చౌడేశ్వరి, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానాలలో…

కదిరి ప్రిన్సిపల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన

సత్య సాయి జిల్లా మన న్యూస్: కదిరి పట్టణంలో బాయ్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగానాయకులు అరుణ్, గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతూ తాను చెప్పినట్టే…

పశువైద్య శాఖలో డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి—పశువులు చనిపోతున్నా. పట్టించుకోరా—రైతులు ఆర్థికంగా నష్టపోతున్న పట్టించుకోరా.

బద్వేల్: మన న్యూస్: జులై 24: జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి మరియు పల్లె సుబ్బారెడ్డి ఇరువురు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు…

ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తారు…

శంఖవరం, ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగివస్తారని మండల కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు. మండలంలో రౌతు పాలెం గ్రామంలో గురువారం సాయినాధుని ఆలయంలో…

ఎంపీ మిధున్ రెడ్డి త్వరగా బయటకు రావాలి కృపా లక్ష్మి పూజలు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రాజంపేట వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అక్రమ కేసు నుండి బయటకు రావాలని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు కుమార్తె వైసీపీ ఇంచార్జ్ కృపా…