అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…
కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల,జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు,తరగతి…
అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేద్దాంమేకపాటి మాల్యాద్రి నాయుడు బిజెపి కిసాన్ మోర్చానెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు..!!!
దుత్తలూరు మన న్యూస్ ప్రతినిధి: అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం13-8-2025 ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ కదిరి వెంకట రంగారావు ,జనసేన ఇన్చార్జి.కొట్టే వెంకటేశ్వర్లు…
ఫ్రెష్ బస్సు వారు తన ఎలక్ట్రికల్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం __విజయవాడ__ గుంటూరు రూట్లలో సేవలను ప్రవేశపెట్టింది.
ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు రూట్ లో సేవలను ప్రవేశపెట్టింది.మన న్యూస్ ,గుంటూరు, ఆగస్టు 12: 2025 ,జూన్ లో ఫ్రెష్ బస్ వారు విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన సీటింగ్ సౌకర్యంతో ఎలక్ట్రిక్…
సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన
వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…
అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి…!!
కలిగిరి,మనన్యూస్,ప్రతినిధి;: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం బుధవారం దుత్తలూరు నుండి ఉదయగిరి వరకు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి కలిగిరి మండలం నుండి మరియు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని సత్తెమ్మ తల్లికి పూజలు…
మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో టి రాయవరం గ్రామంలో సత్తెమ్మ తల్లికి వైసిపి నాయకులు అభిమానులు పూజలు నిర్వహించారు. గ్రామ ఎంపిటిసి తటవర్తి రామన్న దొర మాట్లాడుతూ నియోజకవర్గానికి…
రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం… డాక్టర్ చరణ్
ఎస్ ఆర్ పురం , మన న్యూస్.. రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం అని ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి చరణ్ అన్నారు సోమవారం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…
ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…
ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…