నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో…మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులతో జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు
మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 30: నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో…
శ్రీ పీఠం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి కుటుంబం..
శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ శ్రీ పీఠం లో విజయదశమి దేవీ శరన్న నవరాత్రులు సందర్భంగా జరుగుచున్న మహాశక్తి యాగం, హెూమములు, విశేష పూజ,శతకోటి కుంకుమ పూజ, లక్ష నిమ్మకాయల పూజలో ప్రత్తి పాడు నియోజకవర్గ వైయ స్సార్…
నెల్లూరు రూరల్ ఉమారెడ్డి గుంటలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 30: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు ఉమ్మారెడ్డిగుంట లో మంగళవారం జీ.ఎస్.టీ. 2.0 సంస్కరణల పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రజా…
నెల్లూరులో అక్టోబర్ 29వ తేదీ శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానం పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 30 : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ మంగళవారం నెల్లూరు మూలాపేట లోని ప్రముఖ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంను సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య గౌరవ మంత్రి గారికి…
మోసం చేస్తున్న కృష్ణపట్నం ఆయిల్ కంపెనీలు
మన ధ్యాస,నెల్లూరు ,సెప్టెంబర్ 30 :నెల్లూరు కృష్ణపట్నం పోర్టు లో ఉన్న ఆయిల్ కంపెనీలు వ్యాపారస్తుల్ని మోసం చేస్తున్నాయని శ్రీకాళహస్తి కి చెందిన ఆర్టిఏ సెక్రటరీ యోగానంద్ ఆరోపించారు.నెల్లూరు ఆచార వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యోగానంద్ మంగళవారం ఉదయం…
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!
భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. వింజమూరు సెప్టెంబర్…
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అంటున్న కాకర్ల సురేష్..!
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..! వింజమూరు సెప్టెంబర్ 30 :(మన ధ్యాస న్యూస్):////…
గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 30, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,హసన్పల్లి,తదితర గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా,ఆధ్యాత్మిక శ్రద్ధతో నిర్వహించారు.ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మలను రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రతి ఇంటింటి నుంచి చావిడి వద్దకు తీసుకువచ్చారు.అక్కడ…
నిజాంసాగర్ జలాశయం శిల్పకళా వైభవం – రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా చెక్కుచెదరదు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 30 ,కామారెడ్డి జిల్లా గర్వకారణమైన నిజాంసాగర్ జలాశయం నిర్మాణం ఎంతో బలమైనదని,రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చెక్కుచెదరని దృఢత్వం కలిగిన ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్…
ఏలేశ్వరం లో ఘనంగా బోనాల జాతర
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి రూపంలో శ్రీ దుర్గాదేవిగా రూపాలలో దర్శనమిస్తారు.ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా తల్లి అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బల…