Latest Post

విద్యార్థుల కంటి ఆరోగ్యంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ… జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రజా అవగాహన కార్యక్రమాలు. అక్రమ రవాణా, గంజాయి, సైబర్ నేరాలపై చైతన్యం…ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన… సీఎం సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్…78 మంది ద్విచక్ర వాహనదారులపై చర్యలు రూ.78,000 జరిమానా విధింపు. పొయ్యే రూపురేఖలు మారుస్తాం.. రూ. 17.10 లక్షల అభివృద్ధి పనులకు హామీ!..ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

ఐకెపి,సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ 2025-26 సీజన్ లో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి, నర్వ,మల్లూర్ తాండ,మాగి,సుల్తాన్ నగర్,కోమలాంచ,గాలిపూర్, గిర్నితాండ,మర్పల్లి,ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బిక్షపతి కాంటాకు పూజ చేసి…

గొంగటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

వింజమూరు అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ ):/// వింజమూరు మండల కేంద్రంలోని ఎస్‌.వి. కన్వెన్షన్ హాల్‌ నందు నందు మండల కన్వీనర్ గొంగటి రఘునాథ రెడ్డి కుమార్తె చి||ల||సౌ. శాంతి గంధపు నలుగు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి…

డాక్టర్ బాలాజీకి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘన సన్మానం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే…

పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ సోమరాజు పల్లి గ్రామపంచాయతీ లోని సచివాలయంలోఎన్టీఆర్ భరోసా స్పోజ్ పింఛన్ల పంపిణీ మరియు పంచాయితీ పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య…

మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన క్యాంపు కార్యాలయంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు…

స్వర్ణ డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ… “!

కలిగిరి, అక్టోబర్ 01:(మనధ్యాస్ న్యూస్ )://// కలిగిరి మండలం వెంకన్నపాలెం గ్రామం నందు స్వర్ణ వందనం, కుమారుడు స్వర్ణ డేవిడ్, 50 వ పుట్టినరోజు వేడుకలను ఆయన స్వగ్రామంలోని సెంటినరి చర్చి నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్, పై టాక్టర్ ర్యాలీ..!ర్యాలీలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!

ప్రతి సంవత్సరం 8 కోట్లు రూపాయలు ప్రజలకు ఆదా..! వింజమూరు అక్టోబర్ 1 :(మన ధ్యాస న్యూస్)://// ప్రగతి పథంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం వింజమూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్…

మహా కుంభాభిషేకానికి జ్యోతుల శ్రీనివాస్ కు ఆహ్వానం..

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరంమండలం సిద్ది వారి పాలెం లో గల ఆంద్రా శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద అక్టోబర్ నెలలో నిర్వహించే మహా కుంభాభిషేకం, మహా కోటిబిల్వార్చన పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ధర్మకర్త కుసుమంచి…

ఘనంగా టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు 55 వ జన్మదిన వేడుకలు..!!

(మన ధ్యాస న్యూస్ ) వరికుంటపాడు సెప్టెంబర్ 30 ://// వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు 55వ జన్మదిన వేడుకలు వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.…

నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో…మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులతో జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 30: నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో…