వరి పంట కోత ప్రయోగంలో అధిక దిగుబడి…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) రబీ వరిసాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో వరి రకం వ్యవసాయం లో పంట కోత ప్రయోగం నిర్వహించి దిగుబడి అంచనా వేశారు. పంటకోత…
సరమర్ల మధుబాబు ని సత్కరించిన వైకాపా నేత ముద్రగడ గిరిబాబు…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు అధ్యక్షతలో నియోజకవర్గ వివిధ విభాగల అధ్యక్షుల సమావేశం కిర్లంపూడి గిరిబాబు స్వయ గృహం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటువలే నియోజకవర్గంలో వైకాపా పార్టీ…
బాబు జగ్జీవన్ రామ్ జయంతి
మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆయన…
ప్రజల సొమ్మును వృధా చేస్తున్న టిడిపి నాయకులు
రామిరెడ్డి ఇంటికి సిమెంట్ రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్న మట్టి రోడ్డు
బ్లడ్ ఫ్లూ అవగాహన కల్పించిన డిప్యూటీ డైరెక్టర్ గోవిందయ్య
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- కోళ్ల ఫామ్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ గోవిందయ్య అసిస్టెంట్ డైరెక్టర్ రూప సుందరి ఎస్ఆర్ పురం మండలం శుక్రవారం లో మెదవాడ పంచాయతీ మర్రిపల్లి గ్రామంలో ఉన్న కోళ్ల ఫారం ను పరిశీలించారు. ఈ…
హత్య చేసిన కొడుకు అరెస్ట్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:– తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజు ను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. సిఐ హనుమంతప్ప కథనం మేరకు ఎస్ఆర్ పురం మండలం డి ఆర్ ఆర్ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందిడిని అతని…
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా… ఎవరు అధైర్య పడకండి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సుడిగాలి పర్యటన నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యకర్తలకు భరోసనే నా అజెండా మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను అండగా ఉంటా అధైర్య పడకండి అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ పురం మండలంలోని పెద్ద తయ్యూరు…
క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరం ఎస్ఐ సుమన్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు తెలిపారు.శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు గ్రామం వద్ద క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై సుమన్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్…
మిస్సయిన రామకృష్ణ ఎక్కడ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఇటీవల పుల్లలు నరికాడంటూ రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ సుమారు 15 రోజులు ఫారెస్ట్ అధికారులు తిప్పిన సింబోతుల రామకృష్ణ గత నెల 26న కనబడకపోవడంతో అతని భార్య గిరిజన మహిళ లక్ష్మీపార్వతి…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం సేకరణ కేంద్రాలను ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం నాడు ప్రారంభించారు. 16 రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన 8 క్లస్టర్లలో…