ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం సేకరణ కేంద్రాలను ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం నాడు ప్రారంభించారు.
16 రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన 8 క్లస్టర్లలో శాసన సభ్యులు వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఎంపీపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి మాట్లాడుతూ
రబీ సీజన్ లో కనీస మద్దతు ధర సాధారణ రకానికి100 కేజీలకు మద్దతు ధర రూ.2300,
75 కేజీలకు రూ.1725, గ్రేడ్ – ఏ రకానిక100 కేజీలకు రూ2320,75 కేజీలకు రూ 1740/- గా నిర్ణయించడం జరిగిందని ఆమె తెలిపారు.తేమ శాతం17% లోపు ఉండేలా ఆరబెట్టాలి అని తెలిపారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుని కేవలం రెండు రోజులలో కనీస మద్దతు ధర పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు సూతి బూరయ్య,జ్యోతుల పెద్దబాబు, మండల తహశీల్దార్ టి.ఆనంద్ కుమార్, మండలంలోని అన్ని గ్రామాల
సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ కార్యదర్శులు,గ్రామ రెవెన్యూ అధికారులు,రైతు సేవా కేంద్ర ఇంచార్జ్ లు,సొసైటీ సిబ్బంది,ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు