మిస్సయిన రామకృష్ణ ఎక్కడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఇటీవల పుల్లలు నరికాడంటూ రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ సుమారు 15 రోజులు ఫారెస్ట్ అధికారులు తిప్పిన సింబోతుల రామకృష్ణ గత నెల 26న కనబడకపోవడంతో అతని భార్య గిరిజన మహిళ లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో ఫారెస్ట్ అధికారులు అదే రోజు సాయంత్రం తన ఇంటికి వెళ్లి రామకృష్ణ భార్యతో బలవంతపు సంతకాలు చేయించుకున్నారని ఆమె నా భర్తను ఫారెస్ట్ అధికారులే కిడ్నాప్ చేశారంటూ అదే రోజు రాత్రి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వస్తే మరుసటి రోజు తనకు రసీదు ఇచ్చిన సంగతి పలు పత్రికలలో వచ్చింది.దీనిని పరిగణంలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుండి ఓ పాంప్లెట్ మర్రివీడు పంచాయతీ పరిమితడక చుట్టుపక్కల గ్రామాలలో పంపిణీ చేస్తున్నట్లు పలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో అసలు రామకృష్ణ ఏమయ్యాడు అనే సందిగ్ధంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే పోలీసులు పంచి పెడుతున్న పాంప్లెట్లో సింబోతుల రామకృష్ణ కనబడుటలేదు అతని ఆచూకీ తెలిసిన వారికి 10 వేల రూపాయలు పారితోషకం ఇచ్చి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని పాంప్లెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.ఈ కోవలో అసలు సింబోతుల రామకృష్ణ ఉన్నారా,ఏమైనా అయ్యారా ఈ గందరగోళం ఎప్పటిలోగా ముగుస్తుంది అనే సందీప్తలో పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు