ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా… ఎవరు అధైర్య పడకండి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సుడిగాలి పర్యటన నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్యకర్తలకు భరోసనే నా అజెండా

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను అండగా ఉంటా అధైర్య పడకండి అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ పురం మండలంలోని పెద్ద తయ్యూరు లో వైసీపీ కార్యకర్త వెంకటేష్ సాయికుమార్ ను, 49 కొత్తపల్లి మిట్ట లో మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ గోవిందస్వామి, విశ్రాంతి ఉపాధ్యాయులు దొరస్వామిz సుందర్ మూర్తి రెడ్డిని పరామర్శించారు. అలాగే వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు నాంచారమ్మ టీవీలో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు రమేష్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తకు నాయకులకు ఏ కష్టం వచ్చినా.. ఎవరైనా ఇబ్బంది పెట్టించిన… అక్రమ కేసులు బనాయించిన… ఎవరు అధైర్య పడకండి అని ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని… అందరికీ భరోసా కల్పించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రానున్న రోజుల్లో కార్యకర్తలకు నాయకులకు పెద్దపీట వేస్తారని… ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గురవారెడ్డి, ఎంపీపీ సరిత జనార్ధన్,జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, గంగాధర్ నెల్లూరు పంచాయత్ రాజ్ వింగ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, గంగాధర్ లో యూత్ నాయకుడు శ్యామ్, వాలంటరీ విభాగ అధ్యక్షులు అశోక్ రెడ్డి, నియోజకవర్గ కల్చర్ యాక్టివిటి అధ్యక్షులు నాగమణి,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప, మండల కో ఆప్షన్ సభ్యులుయేసయ్య,నాయకులు భూపతి రెడ్డి,కోటిరెడ్డి బాబు, సుధా, కుమార్, బాబు, శేషు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

    మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

    నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర యాదవ సాధికార సమితి అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ కర్నూలు డిసిఎంస్ చైర్మన్ ను చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

    సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

    నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

    నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

    కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

    కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

    మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

    మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…