ప్రజల సొమ్మును వృధా చేస్తున్న టిడిపి నాయకులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీ దిగువ మంగుంట గ్రామ పరిధిలో పొలంలో ఉన్న రామిరెడ్డి ఇంటికి సీసీ రోడ్డు ను వేస్తున్నారని గ్రామంలో ఉన్న గుంతల మైన రోడ్డు ను వేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో పలుచోట్ల సి.సి రోడ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు నేడు కూటమి ప్రభుత్వం అండదండలతో టిడిపి నాయకుడు, కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి, పొలంలో ఉన్నరామిరెడ్డి ఇంటికి ఎంపీ నిధుల ద్వారా తెచ్చిన సిసి రోడ్డును వేయడం ఏమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో పలు సిసి రోడ్లు వేయకుండా ఉన్నాయి. వాటిని వేయకుండా ఓ నాయకుడు ప్రయోజనం కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం ఏంటని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ ఓ నాయకుల ప్రయోజనం కోసం కాదని అన్నారు.దీనిపై మండల జిల్లా స్థాయిలు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.

సిమెంట్ రోడ్ లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

  • Related Posts

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని…

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మన న్యూస్ సింగరాయకొండ:-జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయ పౌరులకు సంతాపం తెలియజేస్తూ మృతులకు జనసేన పార్టీ పక్షాన సంతాప కార్యక్రమం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 2 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్