రాయితీపై పశువుల దాణ పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- 50% రాయితీపై ప్రభుత్వం అందజేస్తున్న పశువుల దాణను పాడి రైతులు రైతులు ఉపయోగించుకోవాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డాక్టర్ యన్ హజరత్ తెలిపారు.బుధవారం రైతులకు దాణను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ…