నాణ్యతమైన ఎరువులను విక్రయించాలి.. బిచ్కుంద ఏడిఏ అమీనాభి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని గాయత్రి చక్కెర కర్మాగారంలో ఎరువుల గోదాము,మల్లూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘంమును బిచ్కుంద ఏడిఏ అమీనాభి తనిఖీ చేశారు.అనంతరం యూరియ,ఇతర ఎరువుల నిల్వలు,నిల్వ పట్టికలు,నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు.ఈ ఆమె మాట్లాడుతూ.. ఆధార్ కార్డు…
సమస్యలు పరిష్కరించాలంటూ సిహెచ్ఓలు నిరసన వ్యక్తం…
మన న్యూస్ తొండంగి/ రావికంపాడు.. (అపురూప్): పని ఆధారిత ప్రోత్సాహకాలంలో కోతలు విధించి నిర్దిష్టమైన జాబు చార్టు లేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోగ్య సంరక్షణ నిపుణులు (సిహెచ్ఓలు) ఆవేదన వ్యక్తం చేశారు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ) అనేది ఒక…
జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి తో కలిసిఎమ్మెల్యే గాంధీ అధికారులతో సమీక్ష సమావేశం
మనన్యూస్,శేరిలింగంపల్లి:జోనల్ కార్యాలయంలో గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందుకు సంబంధించి అధికారులకు పలు…
సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర
మనన్యూస్,శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ బస్తీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ మరియు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్…
పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…
హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.
మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు…
చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి…ఉపవిద్యా శాఖ అధికారి బాలాజీఘనంగా నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం
మనన్యూస్,తిరుపతి:విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. గురువారం కొర్లగుంట లోని నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపవిద్య…
అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలి…ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు.…
అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలలో మాధురి విద్యార్థుల ప్రతిభ
మనన్యూస్,గొల్లప్రోలు:అబాకస్ వేదిక్ రాష్ట్రస్థాయి పోటీలలో గొల్లప్రోలులోని మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఈనెల 14న కాకినాడలో నిర్వహించిన పరీక్షలలో మాధురి విద్యాలయ విద్యార్థి బి గంగా మహేష్ మొదటి ర్యాంకు సాధించగా, వి రాదే శ్యామ్,…
వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా…