ఎన్ సి సి క్యాండిడేట్లు దేశ సేవలో తరించాలి.
మన న్యూస్ , సర్వేపల్లి, మే 1 :- 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి…
ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనం స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే టిడిపి లక్ష్యం…రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్
మన న్యూస్,తిరుపతి:- రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనంతో పాటు స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. రేణిగుంట రోడ్డు లోని టిడిపి పార్లమెంటు కార్యాలయం నరసింహ యాదవ్…
చీకటిలో చిరుదివ్వలు వెలిగించిన రోజు ,శ్రాముకుని శ్రమని ప్రపంచం గుర్తించిన రోజు….. జనసేన నాయకులు గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు ,మే 1 :- పెద్దలు చెప్పినట్లు శ్రమని గుర్తిద్దాం,శ్రమను చేద్దాం,శ్రమను గౌరవిద్దాం…అని ప్రతి ఒక్కరూ ప్రతినపూనాలి. మే డే సందర్భంగా నెల్లూరు సిటీ పాత మున్సిపల్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెడికల్ క్యాంపులో తెలుగుదేశం నాయకులు పట్టాభిరామిరెడ్డి,టిఎన్టియుసి…
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతిః– ఆర్టీసి బస్టాండ్ ను ఆనుకుని వెనుకవైపు తాళ్ళపాక లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం ఉదయం ప్రారంభించారు. మే డే సందర్భంగా ఆటో డ్రైవర్స్ కు బట్టలను ఆయన పంపిణీ చేశారు.…
పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే పెన్షన్లు- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్, తిరుపతి:– పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఉదయం కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీలోని రామాలయం వద్ద 8,9 డివిజన్లకు సంబంధించిన లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళి…
ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
Mana News, Nellore :- ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామి నెరవేర్చి కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి సందర్భంగా కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామానికి…
నెల్లూరు రూరల్ లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, రూరల్ ,మే 1:– నెల్లూరు రూరల్ లో 23వ డివిజన్ వికలాంగుల కాలనీ లో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.రాష్ట్రం అంతా ప్రతి నెల…
మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…
మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…
కార్మిక,కర్షకులందరూ ఏకీకృతం కావాలి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కార్మికులందరూ ఎగతాటిపై కొచ్చి,సమన్వయంతో తమ సమస్యలకు పరిష్కారాలు సాధించుకోవాలని స్థానిక తెదేపా నాయకులు మూది నారాయణస్వామి పిలుపునిచ్చారు.గురువారం నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్ కార్మిక యూనియన్,తొట్టి రిక్షా కార్మిక యూనియన్ సభ్యులతో…