పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రభుత్వాలు గిరిజన దళిత ప్రజలకు రక్షణగా ఉండే విధంగా చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ తహసీల్ దార్ రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పాపురం ఎస్టీ కాలనీలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన పౌర హక్కుల అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవి మాటాడుతూ గ్రామాలు నివాస ప్రాంతాల్లో ఎక్కడయినా వివక్షత ఎదురైతే అలాంటి వారు వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురాలని ఆయన పిలుపు ఇచ్చారు. వివక్షత విషయం లో ఎవరు భయాందోళన చెందనవసరం లేదని చట్టపరంగా న్యాయం పొందవచ్చనారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పాపురం ఎస్టీ లకు ఎస్సీ ఎస్టీ అత్యాచార్ నిరోధక చట్టం పై అవగాహన పొంది ప్రతి ఒక్కరు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు వేదికపై ఆసీనులు కాగా ప్రధాన నిర్వాహకునికి నిలువుజేతం తప్పలేదు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి