అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు…

48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ…

దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవ శక్తి నివ్వాలి – జనసేన పార్టీ నాయకులు ఓదూరి

గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :- దేశ సైన్యానికి నాయకత్వానికి దైవ శక్తి తోడవ్వడానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని,జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను పురస్కరించుకుని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్…

ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- పరిసరాలు పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి వేసవి దృష్ట్యా ప్రజలు చల్లని నీరు, మజ్జిగ ఎక్కువగా త్రాగాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

వాకాడులో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి భేటీ

మన న్యూస్ ,వాకాడు, మే 17: వైయస్సార్ కాంగ్రెస్ బలోపేతంకు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాకాడు లోని నేదురుమల్లి నివాసం లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సారధ్యంలో నెల్లూరులో జాబ్ మేళా

మన న్యూస్, నెల్లూరు ,మే 17:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు స్టోన్ హౌస్ పేట నందు నిరుద్యోగులకు జాబ్ మేళాను మే 18 ఆదివారం ఉదయం 9 గం ఏర్పాటు చేశారు .కావున ఈ అవకాశాన్ని ప్రతి…

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు..

వ్యక్తి గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతంకు కృషి చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులదే అని…

గూడూరు రైల్వే స్టేషన్ పడమర వైపు గుర్తు తెలియని మగవ్యక్తి మృతి

మన న్యూస్ ,గూడూరు, మే 17: తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ పడమర వైపు నార్త్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మగవ్యక్తి (వయస్సు సుమారు 70 సంవత్సరాలు) మృతదేహం గురించి 17వ తేదీ ఉదయం 8:00…