ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ బృందం

మన న్యూస్ ,నెల్లూరు/లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రి మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఉదయం బృందానికి ఘన స్వాగతం పలికిన లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరాక్వాల్ , కమిషనర్ గౌరవ్ కుమార్. మంత్రినారాయణ తో పాటు లక్నో పర్యటన కు వెళ్లి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ భాష .లక్నో లో ఘన వ్యర్థాల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి బృందానికి వివరించిన కార్పొరేషన్ అధికారులు.లక్నో లో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి నారాయణ బృందం.ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు.అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు….త్వరలో మరికొన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ.ఇతర రాష్ట్రాలలో వ్యర్థాల నిర్వహణను ఏవిధంగా చేస్తున్నారో అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ బృందం. నిన్న పూణే సమీపంలో ఉన్న పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పరిశీలన. నేడు లక్నో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పరిశీలిస్తున్న మంత్రి బృందం.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.