కెసిఆర్ తోనే తెలంగాణ కల కారంగడ్డి-అన్నారం డివిజన్అధ్యక్షుడు జక్కల శ్రీశైలం
గడ్డిఅన్నారం. మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి…
ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి .
బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ X రోడ్, మిధాని రోడ్ బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు…
ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం…పాల్గొన్న శ్రీరాములు అందెల
బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర…
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…
మన న్యూస్,తిరుపతి, :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం విజయవాడలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…
నెల్లూరు రూరల్ దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగెసీ వ్యర్థాలను బయో మైనింగ్ చూసే పనులను ప్రారంభించిన బూడిద విజయ్ కుమార్ యాదవ్
మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగసీ వ్యర్థాలను బయో-మైనింగ్ చూసే పనులను ఆదివారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…
నెల్లూరు రూరల్ దేవరపాలెం లో రేషన్ షాప్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపు డీలర్ల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవరపాలెం గ్రామ రేషన్ షాపును ప్రారంభించి, గ్రామస్థులకు రేషన్…
నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపులోనే బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కరణం హజరత్ నాయుడు
మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్…
నాణ్యమైన నిత్యవసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి
మన న్యూస్ ,కావలి :- నెలలో 15 రోజుల పాటు సరకులు పంపిణీ- చిరుధాన్యాలు సైతం రేషన్ షాపుల ద్వారా లభ్యం- రేషన్ పంపిణీ లో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నాణ్యమైన నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల…
శివాలయం భూమి కబ్జా చేసే ప్రయత్నం– అడ్డుకున్న ఆలయ ఈవో, చైర్మన్
బద్వేల్: మన న్యూస్: జూన్ 02బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కు గోపవరం మండలం మడకలవారిపల్లె రెవెన్యూ విలేజ్ లో సర్వే నెంబర్లు 982/1. 982/2 లలో 9ఎకరాల 72 సెంట్లు భూమి కలదు ఆ భూమి కి శివాలయం చైర్మన్…
వే ఫౌండేషన్ “వరల్డ్ విన్నర్” జ్ఞాపిక యువకవి నందిపాక అంజనాద్రికి ప్రదానం
తిరుపతి, మన న్యూస్ , జూన్ 2:- వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ పైడి అంకయ్య ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో ఘనంగా నిర్వహించిన “జయహో జానపదం – వరల్డ్ విన్నర్” సన్మాన కార్యక్రమంలో తిరుచానూరు కు చెందిన ప్రముఖ రచయిత, యువకవి…