టిడిపి కార్యకర్త లోకయ్యకు పార్టీ అండగా ఉంటుంది.. ఎమ్మెల్యే పిఎ చంద్రశేఖర్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త లోకయ్య కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అండగా ఉంటారని ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త లోకయ్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ ద్వారా తిరుపతి సిమ్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి లోకయ్యను సిమ్స్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సిమ్స్ వైద్యాధికారులకు తెలియజేశారు దీనితో లోకయ్య సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆ దేశాలతో పిఏ అనిల్ ద్వారా లోకయ్యకు పదివేల రూపాయలు సిమ్స్ హాస్పిటల్లో లోకయ్యకు అందించడం జరిగింది… ఈ సందర్భంగా లోకయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే థామస్ సార్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..