బహిరంగసభ ను జయప్రదంచేయండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం లో గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన విజయవాడ లో జరుగనున్న బహిరంగ సభలో కార్మిలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, మున్సిపల్ సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు,గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది.

Related Posts

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న…

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం