వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వైభవంగా ధ్వజారోహణం
కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ముగిశాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఈరోజు సాయంత్రం ధ్వజావరోహణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా…
ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం తగదు. వైఎస్ఆర్సీపీ మాజీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- 2019 నుండి 2024 కాలంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. గతoలో ఐదు ప్రభుత్వమెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది.గత…
అవార్డు భాద్యత పెంచింది.. అంబటి బ్రహ్మయ్య
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, తనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నా వ్యక్తిగత విజయమే కాకుండా, నా విద్యార్థులు,…
టంగుటూరు టోల్గేట్ దగ్గర కారుకు మంటలు
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో నెల్లూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న రెనాల్ట్ డస్టర్ కారు (నంబర్ AP31BZ 1116)…
హసన్ పల్లి ఘనంగా గణనాథుని శోభాయాత్ర
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో గణనాథుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. గత 10 రోజులుగా గ్రామంలో గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా,శుక్రవారం నాడు శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు.ఈ…
వినాయక చవితి నిమజ్జనంలో బాణాసంచాలు పేలి 5మంది చిన్నారులు చికిత్స పొందుతున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పరామర్శ….///
ఉదయగిరి సెప్టెంబర్ 5: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :/// ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ…
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్,మరియు గోసాల మహేష్ అలియాస్ బాబి లను ఘనంగా సన్మానించిన మేడం నరసింహారెడ్డి…///
కలిగిరి లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడం నరసింహారెడ్డి మాట్లాడుతూ కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మహేష్ అలియాస్ బాబి నీ అలాగే ముఖ్యంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది అని అన్నారు. ఒకరు కబడ్డీ నేర్పే…
స్కూల్ కాంపౌండ్లో ఆరోగ్య కేంద్రం నిర్మాణంపై వివాదం
కళ్యాణదుర్గం, మన ధ్యాస: కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థల ఎంపికపై వివాదం రగులుతోంది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నా, పాఠశాల ప్రహరీ గోడ ఆవరణలో నిర్మాణం చేపట్టాలన్న…
రక్తదానంలో ఆధ్యుడు డ్రైవర్ కృష్ణుడు.
సామాజిక స్పృహ కలిగిన కృష్ణ ఉరవకొండ పట్టణంలో పదో వార్డులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడుగ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణది ఓ పాజిటివ్ బ్లడ్.ఆపత్కాలంలో రక్తదాన ఆవశ్యకత ఏర్పడినప్పుడు చుట్టుకున్న స్పందించే నైజం…
శ్రీమతి రజిని…. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ బోధిని
–జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.-శ్రీమతి రజిని ఇలా.. భర్త నాగమల్లి ఆలా..-సమాజ సేవలో ఇద్దరూ ఇద్దరే.ఉరవకొండ మన ధ్యాస:ఆమె పేరు రజిని. చక్కటి విద్యా బోధనలోరాటుడేలింది.భర్త నాగమల్లి రైతుల సేవలో తరిస్తూ ఇద్దరూ ఇద్దరే గా సమాజ సేవలో తల…