అర్దగిరి పాలక మండలి చైర్మన్ ఎ.రఘుపతి ని సన్మానించిన జనసేన సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి
బంగారు పాల్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించబడిన…
10వ వార్డులో మఠం మానసను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి సాధించుకుందాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపు
మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానసకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా ప్రచారంలో పాల్గొని వార్డు ప్రజలను కలుసుకుని…
వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం పొందాలి: మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందాలని సహకార సంఘం మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సభ్యత్వం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.సంఘం పరిధిలోని…
వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం .
బంగారుపాల్యం,మనధ్యాస ఫిబ్రవరి 5 రిపోర్టర్:కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాల్యం మండలం ,తగ్గువారిపల్లి పంచాయతీ ,పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం 06-2- 2026 నుండి 8- 2-…
విద్యాంజలి 2.0 కార్యక్రమంలో డిఈఓ.
తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం…
డాక్టర్ రామస్వామిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు
మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి…