ఏర్పేడు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు…
ఏర్పేడు జూన్ 1 మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు,…