సిరిపురం లో పల్లె నిద్ర కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ…

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిన,మరికల్ సీఐ భగవంత్ రెడ్డి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:-ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మరికల్ పరిధిలోని జాతీయ రహదారి 167 పై రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు ప్రధాన రోడ్ల పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనలు నిర్వహించినట్లు మరికల్…

ఏలేరు జలాశయంలో 4, లక్షల 40 వేల చేప పిల్లల విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల జె. అన్నవరం గ్రామ పంచాయతీల పరిధిలో ఏలేరు జలాశయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం అందించిన…

దాసరిపల్లి ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల. ఉదయగిరి ఫిబ్రవరి 3, (ఎల్లో సింగం ప్రతినిధి). ఇటీవల కొన్ని రోజుల క్రితం ఉదయగిరి సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కుమారులు సయ్యద్ సాహేర,…

శ్మశానవాటికను కాపాడండి అంతు కమిషనర్,ఎమ్మార్వోకు వినతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసారు,ఏలేరు…

రీడ్స్ ఆధ్వర్యంలో ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్, చెన్నైలో జరిగిన సెమినార్

చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ…

గాంధీభవన్‌లో కామారెడ్డి మున్సిపాలిటీలకు బీ ఫామ్స్ పంపిణీ – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ )హైదరాబాద్ గాంధీభవన్‌లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫామ్స్ లను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.అనంతరం కామారెడ్డి జిల్లాలోని…

మామిడి రైతుల సమస్యలు పరిష్కారానికై కలెక్టర్ కు వినతి.

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2 2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన…

అంబటి రాంబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఉపేక్షించేది లేదు..టీడీపీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు..

కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 02,(నాగరాజు కె). రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాయలేని చెప్పలేని పదాలతో దూషించిన వైసిపి నాయకుడు అంబటి రాంబాబు, ఆంబోతురాంబాబు, చంద్రబాబు నాయుడు కి బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు ఉపేక్షించేది లేదని తెలుగుదేశం…

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లను చట్టసభలకు రాకుండా ప్రజలే గుణపాఠం చెప్పాలి..విలువలతో కూడిన రాజకీయం చేయాలి.. కుటుంబాలపై దుర్బుషలాడడం అనైతికం, అంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల..

అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న నేతలను దూషించడం దుర్మార్గం..కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని వదిలిపెట్టడు.. మూల్యం చెల్లించుకుంటారు..స్కిల్ డెవలప్మెంట్ కేసులో కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు ఈడి తీర్పునిచ్చింది..కేంద్ర బడ్జెట్…