Latest Story
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలుకేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండివిద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

Main Story

Mana News Updates

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్

మన ధ్యాస, వెదురుకుప్పం:– గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు…

సూపర్ సిక్స్ అమలు చేయలేమని ఎంతోమంది అవహేళన చేశారు.

గూడూరు, మన ధ్యాస :- గూడూరు నియోజకవర్గంలోనిచెన్నూరు గ్రామంలో డయాలసిస్ పేషెంట్ కి ప్రభుత్వం మంజూరు చేసిన 10000 రూపాయలను తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి…

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”

మన ధ్యాస, ఐరాల సెప్టెంబర్-01 :- రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల కేంద్రంలోని వి.ఎస్.అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్…

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,కామారెడ్డి ( బాన్స్ వాడ )వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.బాన్సువాడ డివిజన్ లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని…

ఆమిద్యాల టీడీపీలో ఆధిపత్య పోరు.

ఒకే వొరలో రెండు కత్తులా -ఉరవకొండ, మన ధ్యాస : మండల పరిధిలోని ఆమిద్యాల టిడిపిలో వర్గ పోరు నెలకొంది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. – తాజాగా మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రశ్నించిన ఓ నాయకుడికి…

నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30 : నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం – గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన…

నెల్లూరులో ఘనంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండపల్లి శివరామకృష్ణ పదవి విరమణ వేడుక

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 31: ప్రభుత్వ అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా వృత్తి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి, ప్రభుత్వ అవార్డులు ,ప్రశంసలు పొంది , నిజాయితీపరుడుగా, మంచి మనిషిగా అందరి మన్ననలు పొంది 31 ఆగస్టు 2025…

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి,రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు డిమాండ్…

బద్వేల్ మన ధ్యాస న్యూస్/: ఆగస్టు 31: బద్వేల్ పట్టణమునందు దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు-వైకల్య శాతం తగ్గింపు మరియు ఉచిత బస్సు పాసులకై దివ్యాంగుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు…

శ్రీ విఘ్నేశ్వరుడి అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు, మన ధ్యాస న్యూస్ ప్రతినిధి ఆగస్టు 31 :– వింజమూరు పట్టణంలోని పాతూరు నందు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పక్కన గణేష్ ని మండపంలో కొలువుదీరిన శ్రీ అధినాయకుడు అన్నదానంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు.…

గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం – ఏకతాటిపైకి కాంగ్రెస్ నాయకులు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సభను ఉద్దేశించి రవీందర్…

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…