విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి..సర్పంచ్ కుమ్మరి శేఖర్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని సర్పంచ్ కుమ్మరి శేఖర్ అన్నారు. పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సర్పంచ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పాఠశాల…
రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డింగ్ అన్నవరం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు తారు రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పని పూర్తి చేయాలని ప్రత్తిపాడు నియోజవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సంబంధిత అధికారులను…
ఘనంగా రజకుల బల్లల పండుగ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…
కోటి 17 లక్షలతో నిర్మించునున్న డ్రైనేజీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా శంకుస్థాపన..
వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.. వింజమూరు ఫిబ్రవరి 8, (మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి 17 లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున ఆరు…
అంగన్ వాడలో పిల్లలతో కలిసి భోజనం చేసిన ఎంపిడివో శివ కృష్ణ
మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): అంగన్ వాడి,పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమై న పౌష్టిక ఆహారం వడ్డించాలని ఎంపీడీవో శివ కృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి అంగన్ వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.అనంతరంచిన్నారులతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్న…
కార్తీక సంతోష్ లను భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దర్బల్ కార్తీక సంతోష్…
12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 12 వాడు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ముదిరాజ్ సన్మాన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట…
7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఆయనను…
మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు.ఈ…