Latest Story
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలుకేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండివిద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

Main Story

Mana News Updates

కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోరే ప్రభుత్వం ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ థామస్మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు సోమవారం వెదురు కుప్పం మండలం మాంబేడు…

ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ , నాయకులు, కార్యకర్తలకు భరోసా..///

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలతో మమేకం పులివెందుల/మన ద్యాస న్యూస్ ://// పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

తవణంపల్లి సెప్టెంబర్ 1 మన ద్యాస రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఎస్సై కథని మేరకు వివరాలు ఇలా ఉన్నాయి 31వ తేదీ కాణిపాక చిత్తూరు రోడ్ లోని సిఎన్ఆర్ కళ్యాణ మండపం సమీపమున…

కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందాలి.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో…

నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన డా. జి. శివనారాయణ…////

నెల్లూరు మనద్యాస,న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 1:/// ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా. జి. శివనారాయణ సోమవారం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు రూపొందించిన సాంకేతిక…

30 ఏళ్లలో 4 సార్లు సీఎం గా ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు

మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం సెప్టెంబర్-1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తెచ్చిన పధకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…

వినాయక చవితి సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు

మన ధ్యాస, వెదురుకుప్పం: గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చవనంపల్లి గ్రామంలో ఆదివారం వినాయక చవితి పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. చిన్నారుల ప్రతిభ, యువత ఉత్సాహం, పెద్దల ఆదరణతో గ్రామం అంతా పండుగ వాతావరణంలో…

గుడ్డేనంపల్లిలో వైభవంగా మాతమ్మ తిరునాళ్లు

మన ధ్యాస, పెనుమూరు మండలం:-గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుడ్డేనంపల్లి పంచాయతీ కొటార్లపల్లి ఏ.ఏ.డబ్ల్యు గ్రామంలో ఆదివారం మాతమ్మ తిరునాళ్లు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతీ ఏటా జరుగుతున్న ఈ గ్రామ దేవత ఉత్సవాలను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈసారి…

మద్యం షాపులలో రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞత సమావేశం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 01 మన ద్యాస :- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ ఆలయం వద్ద సోమవారం మద్యం షాపులో రిజెర్వేషన్ కల్పించినందుకు జిల్లా ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్

మన ధ్యాస, వెదురుకుప్పం:– గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు