దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం పాద పుష్పార్చన చేసి గురు యొక్క ఉన్నత్వాన్ని కర్ని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గురువు’ ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం అని,అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. పురాణాల నుంచి ప్రస్తుత కలం వరకు చుస్తే గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు. అవతార పురుషులైనా రాముడు, కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించినవారే. అందుకు గురువు స్థానం ఎప్పుడు గొప్పది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు,

Related Posts

లంకల గ్రామాన్ని సందడిగా మార్చిన చిన్న పీర్ల ఉత్సవాలు

నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు,…

మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు