వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది

విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం

మన ధ్యాస న్యూస్ కొత్తపట్నం మండలంలో సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక సహోద్యామ వేదిక కార్యదర్శి గడ్డం అమృతపాణి మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యులకు వజ్రాయుధం లాంటిది ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో సమాచారం…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై వివక్ష, హింస, బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిల…

నూతన పంచాయతీ కార్యదర్శి నీ మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శిగా గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మూలుగుంటపాడు గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో నడిపించి, ఎల్లప్పుడూ ప్రజలుకు అందుబాటులో…

జిల్లా సైన్స్ ఎక్స్ పో లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గీతం యాజమాన్యం అభినందన

*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల…

జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలలో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థుల విజయకేతం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయిలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR), ISRO ఆధ్వర్యంలో World Space Week సందర్భంగా అక్టోబర్ 8న నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు…

పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగివుండాలి.

పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే…

విద్య తోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ.…

స్కేటింగ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థి దక్ష బక్షి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ స్కేటింగ్ సెలక్షన్ పోటీలలో సింగరాయకొండకు చెందిన “స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్” విద్యార్థి దక్ష బక్షి ప్రావీణ్యం చూపి జిల్లా స్థాయిలో 2వ బహుమతి…

You Missed Mana News updates

మిక్కిలినేని గౌతమి గారి జయంతి సందర్భంగా, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం..!
కూటమి ప్రభుత్వం వైద్య విద్య రంగాన్ని పేదలకు చేస్తున్నారు అంటూ,,సీతారామపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరణ…!!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేఘనను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు!
సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – ఎంఈఓ తిరుపతి రెడ్డి
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,ఉదయగిరి నియోజకవర్గం లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి,భారీ ర్యాలీ,,”!