రైతుల సమస్యను పరిష్కరించాలి -భారతీయ కిసాన్ సాంగ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల అంజగౌడ్

మనన్యూస్, నవంబర్ 23, :- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామం పంట ఉత్పత్తుల ధార రైతులకు రావలసిన ఆదాయం అనేక కారణాలవల్ల తరుగు వస్తుందని భారతీయ కిసాన్ సన్ అధ్యక్షులు తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు కొందరు దళారుల మోసాల వల్ల రైతుల ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆదాయం క్రమంగా తగ్గుతూ వస్తుందని ఇలాంటి రైతుల సమస్యను పాలకవర్గం ప్రభుత్వాలు వేగవంతంగా పరిష్కారం చేయాలి డిమాండ్ చేశారు ఖర్చులు మాత్రం ఆకాశం అంట తిరుగుతున్నాయని రైతులకు ఇది పెను సుమారుగా మారుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రైతుల ఆదాయము రెట్టింపు కావడానికి కావాల్సిన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి అని చెప్పారు సాగు గిట్టుబాటు మారితేనే వ్యవసాయ రంగం రైతన్నలు బాగుంటారని స్పష్టం చేశారు సాగు రంగానికి సంక్షేమం గా కాపాడుతూ రైతుల ఉత్పత్తుల లాభసాటి విధానాలు అమలు చేయాలని స్పష్టం చేశారుగా మార్చాలానికి కావలసిన విధివిధానాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆహార భద్రత ఉప్పు వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు

  • Related Posts

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

    సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

    ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!