శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి

  • మియాపూర్ చైతన్య లో ఘటన
  • విద్యార్థి మృతికి గ్యాంగ్ వారే కారణం అంటున్న కుటుంబ సభ్యులు
  • గత కొన్ని రోజులుగా చైతన్య సంస్థలో 8 మంది విధ్యార్థుల మృతి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ లోని చైతన్య కాలేజ్ లో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజ్ లో ఏంపీసీ మొదిటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ (17) తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాగా తల్లి తండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు తమ కుమారుడి మృతికి గ్యాంగ్ వారే కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా కాలేజ్ లో గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయని గత రాత్రికూడా విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం దీనికి కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇటీవల నగరంలోని చైతన్య సంస్థల్లో రోజురోజుకూ విదార్ధుల మరణాలు పెరిగిపోతున్నాయి మొన్న మాదాపూర్ నిన్న బాచుపల్లి నేడు మియాపూర్ లో ఇలా కొన్ని రోజుల వ్యవధిలో మొత్తం 8 మంది విద్యార్థులు మృతి చెందటం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం అద్దం పడుతుంది అయితే పలు విద్యార్థి సంఘాలు కాలేజ్ వద్దకు చేరుకొని ధర్నాలు నిర్వహించారు మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  • Related Posts

    ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

    mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

    హిందీకి వ్యతిరేకంగా పోరాడండి.. తమిళ భాషను కాపాడుకోవాలి – డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

    Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు