విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని…

రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ హైదరాబాద్ మహానగరంలో తన ఏడో శాఖను లాంఛనంగా ప్రారంభించారు.రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ రాక్వెల్ ఫ్రాంచైజ్ యజమానులు…

ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య పినపాక,ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య

మనన్యూస్,పినపాక:కరకగూడెం పరిధిలోని నిలద్రిపేట వాలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా.ఇడుమయ్య తండ్రి నంద వయస్సు 48సం,,అను వ్యక్తి మతిస్థిమితం లేక బర్లగూడెం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చెట్టుకి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుని భార్య పోజ్జమ్మ పిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ…

రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంబడంగ్పేట్

మనన్యూస్:జన హృదయనేత బడంగ్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో అల్మాస్గూడ మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం రమేష్,శ్రీకాంత్,సురేష్,గణేష్, రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేసే రామిడి…

ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం .ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం….డా. డి. సునీత*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ బాలిక దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ,ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని…

గల్లా ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ

పూతలపట్టు జనవరి 24 మన న్యూస్ శుక్రవారం సాయంత్రం మన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భముగా, పూతలపట్టు మండలం, గల్లా ఫుడ్స్ కంపెనీ వారిచే జాతీయ వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడిగా మంగల్ ఇండస్ట్రీస్, అమర రాజా…

ఘనంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టిడిపి మండల అధ్యక్షుడు ఎన్. పి. జయప్రకష్ నాయుడు ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం జనవరి 23మన న్యూస్జి చిత్తూరు జిల్లా ల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలో బీపీఎం కాంప్లెక్స్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్. పి.జయప్రకాష్ నాయుడు, ఆధ్వర్యంలో తనయుడు,ఎన్. పి.పృథ్వి, మరియు ఎన్.…

సదకుప్పంలో నారాలోకేష్ జన్మదిన వేడుకలు

బంగారుపాళ్యం.జనవరి 23 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండల పరిధిలోని సదకుప్పం గ్రామంలో ఐటిశాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు గ్రామస్థుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి భారీ కేక్ కట్…