అలమండ చలమయ్యకు జిల్లా బిజెపి నేతల పరామర్శ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ చలమయ్య మెదడు కు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్…
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ చలమయ్య మెదడు కు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్…
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( సిహెచ్ సి ) సూపరిండెంట్ డాక్టర్ శైలజ మేడం కి ఉత్తమ సేవా అవార్డు వరించింది. ఈ సందర్భంగా, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ…
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామం వద్ద ఏలేరు జలాశయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1,38,600 కట్ల,రోహు, మృగాలా వంటి మేలు జాతి…
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు మండలానికి చేసిన సేవలు ఎనలేనివని ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి కొనియాడారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు పదవి విరమణ వీడ్కోలు…
ఐరాల మన న్యూస్ జనవరి-31 చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పూర్వీకులు రెండు చెరువులను నిర్మించారు. ఈ రెండు చెరువులు నిండి ఐదు సంవత్సరాలు అవుతుంది. వర్షాలు సక్రమంగా పడకపోవడం, సప్లై చానెల్స్…
మనన్యూస్,తిరుపతి:బీసీ హాస్టల్ ను ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని దానికి తగినట్లుగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు
మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణం మైనారిటీ నాయకులు షేక్ ఉమ్మర్ ఫరూక్,షేక్ అన్సర్,షేక్ కరీముల్లా,తొట్టంబేడు మండలం నాయకులు పోలి గురునాథం,షేక్ జూమ్లేష కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది,తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి జరగాలన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్…
మన న్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో విచ్చలవిడిగా దోమలు పెరిగిపోయిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం శుక్రవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్…
తవణంపల్లి జనవరి 30 మన న్యూస్ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదుట రహదారి కూడలిలో గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు, తవణంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి సూచనల మేరకు, వాహనదారులకు…
Mana News :- స్పా సెంటర్ ల గురించి కరపత్రాలు ఎల్బీనగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు దీని గురించే అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఈ కరపత్రాలను ఇక్కడ వేశారో…